Sunday, December 15, 2019

నక్షత్రాలు - నివేదనలు

మనం ఇచ్చే నివేదనలు, ఇష్ట దైవానికి నివేదించి పదుగురికి పంచడం ద్వారా దోషాలు పోతాయి.
కుటుంబంలో శాంతి నెలకొంటుంది.వారి వారి కోరికలు సత్వరమే తీరుతాయి.

అశ్వినీ నక్షత్రం వారు హవిష్యాన్నమును

భరణీ నక్షత్రంవారు కూరగాయలతో కలిపిన అన్నము

కృత్తిక వారు బెల్లపు ఉండలను

రోహిణి వారు వెన్నతో చేసినవి

మృగశిర వారు ఘాటైన వంటలు

ఆర్ద్ర వారు బెల్లముతో చేసిన కుడుములను

పునర్వసు వారు దోసపళ్ళను

పుష్యమి వారు నేతి పాయసము

ఆశ్రేష నక్షత్రం వారు ఘాటయిన వంటలను

మఖా నక్షత్రం వారు పండ్లను

పుబ్బ నక్షత్రం వారు పాయసమును

ఉత్తర వారు ఆవుపాలను

హస్తా వారు యవాన్నము

చిత్తా వారు మృష్ఠాన్నము

స్వాతి వారు నువ్వుల వడలను

విశాఖ వారు పరమాన్నమును

అనూరాధ వారు బియ్యపు పేలాలు

జ్యేష్ఠ వారు నువ్వుల లడ్లు

పూర్వాషాఢ వారు వృక్షం పండ్లను

ఉత్తరాషాఢ వారు జలాన్ని

శ్రవణం వారు పెరుగన్నమును

ధనిష్ఠ వారు శాల్యన్నమును

శతభిషం వారు ఆరు ఎర్రని అన్నము అనగా గవాన్నము

పూర్వాభాద్ర వారు ఆయా నెలల్లో వచ్చే పండ్లనూ

ఉత్తరాభాద్ర వారు పెరుగుతో చేసిన వాటిని

రేవతి నక్షత్రంలో జన్మించిన వారు పెసర లడ్లనూ

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...