Thursday, August 24, 2017

వినాయకచవితి ...

వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి.
నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు.

మరి ‘మతం' అంటే ‘మానవత్వా'న్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి.

వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం ‘కొత్త'మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గ
ణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి.
ఇక ఆ 21 పత్రాల గూర్చి తెలుసుకొందాము...

మాచీ పత్రం:
మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.

బృహతీ పత్రం:
దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.

బిల్వ పత్రం:
బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపు

దూర్వా పత్రం:
దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.

అపామార్గ పత్రం:
తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

దుత్తూర పత్రం:
దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.

బదరీ పత్రం:
బదరీ పత్రం అంటే రేగు. దీhనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు.
దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

తులసీ పత్రం:
హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.

చూత పత్రం:
చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.

కరవీర పత్రం:
దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.

విష్ణుక్రాంత పత్రం:
ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.

దాడిమీ పత్రం:
దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.

దేవదారు పత్రం:  దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.

మరువక పత్రం:
 దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.

సింధువార పత్రం:
సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.

జాజి పత్రం:
ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.

గండలీ పత్రం:
దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.

శమీ పత్రం:
 జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అశ్వత్థ పత్రం:
 రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.

అర్జున పత్రం:
మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.

అర్క పత్రం:
జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు.

ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.

శ్రీ వల్లభాదేవ్యాః నామాంకిత మహాస్తవం ..

శ్రీ వల్లభాం మహాలక్ష్మీం సిద్ధలక్ష్మీం మహేశ్వరీం
వైనాయకీం మహామాయాం గుణత్రయమయీం పరాం!!
మరీచి తనయాం నిత్యాం భగినీం కశ్యపస్య చ!
శ్రియం చ గిరిజాం దేవీం రతిం పుష్టిం మహీం శివాం!!
గణేశోత్సంగసంస్తుత్యాం సిద్ధ వంద్యాం సురేశ్వరీం!!
త్రయీంత్రయ్యంత సంవేద్యాం లోకత్రయ విధాయినీం!
విష్ణు శక్తిం శివేచ్ఛాం చ కామదాం క్రోడశక్తికాం!!
వినాయక సఖీం విద్యాం విశ్వవిజ్ఞాన రూపిణీం!!
వసుధారాం వసుమతీం కాంతిం శాంతిం క్షమాం శుభాం!
సుముఖాం శోభనాం సౌమ్యాం శుద్ధాం శుద్ధికరీం జయం!!
బుద్ధిం బుద్ధిం సమృద్ధిం చ తుష్టిం పుష్టికరీం సతీం!
పరాం పశ్యంతికాం బ్రాహ్మీం మధ్యమాం వైఖరీం క్రియాం!!
ప్రమోదం చ సద్రూపాం సచ్చిత్సుఖ సువిగ్రహాం!
ఆమోదాం చ ప్రమోదాం త్వాం కేవలానంద రూపిణీం!!
జ్ఞాన విజ్ఞానదాం దివ్యాం కళ్యాణీం కరుణాత్మికాం!
యజ్ఞస్వరూపిణీం ఇష్టాం మంత్రాం ద్రవ్యాంచ దేవటం!!
కర్మేష్టదాం కర్మధాత్రీం వేదవేదాంగ రూపిణీం!
ఫలప్రదాత్రీం సుభగాం చోదయిత్రీం సుధర్మిణీమ్!!
పంచ ప్రణవ సంభావ్యాం నాదాంతే సుప్రష్టితాం!
పరాపరాత్మికాం భవ్యాం శబ్దబ్రహ్మాత్మికాం స్వరాం!
సర్వోపనిషదాంతర్యాం సారరూపాం రసేశ్వరీం!
సారాసారవిచారజ్ఞాం బ్రహ్మవిద్యాం భ్రమాపహాం!!
లక్ష్మీం మాయాం కామరూపాం వారాహీం గణనాయికాం!
బీజాక్షరాం సువర్ణాంగీం మాతృకాం మంత్రదీపికాం!!
పద్మహస్తాం బ్రహ్మశక్తిం వందే త్వాం పరమాత్మికాం!
ఇతి శ్రీ వల్లభాదేవ్యాః నామాంకిత మహాస్తవం!!
ఇతి శివం!!

బ్రాహ్మణుడుగా బతకడం మనచేతిలోనే ఉన్నది ...

84 లక్షల జీవరాసులలో, నరజన్మ, అందునా బ్రాహ్మణజన్మ రావడంఅనేది ఎన్నో జన్మలపుణ్యఫలం.

బ్రాహ్మణుడుగా పుట్టడం అనేది, మనచేతిలోలేదు, కానీ బ్రాహ్మణుడుగా బతకడం అనేది కేవలము మనచేతిలోనే ఉన్నది.

ఒక బ్రహ్మణునిగా ఆచరించవలసిన కనీస ధర్మమైన సంధ్యనాచరించక పోవడం ఖచ్చితంగా భగవంతుని పట్ల మనముచేసే అపరాధమే

నిత్య సంధ్యనాచరించనివాడు బ్రాహ్మణుడనని చెప్పుకోవడానికి అనర్హుడు. అలాచెప్పుకుంటే, భగవదపరాధ దోషంతోపాటు, అసత్యదోషంకూడా తప్పదు.

దీనికి శిక్ష మూడువిధాలుగా ఉంటుంది.:
1. ఈజన్మలో అనారోగ్య, అవమానాది శిక్షననుభవించడము;
2. మరణానంతరము, సూక్ష్మ యాతనాశరీరంతో నరకయాతనకు గురవడము;
3. మరజన్మలలో నీఛయోనులలో జన్మించి నికృష్టతననుభవించడం.

కనుక, కనీసము నిత్యసంధ్యనాచరినచి, బ్రాహ్మణజన్మ సార్ధకతపొందండి.

నేను నిత్య సంధ్యనాచరించని బ్రాహ్మణుని ముఖంచూసిననాడు, ఎంతో వ్యాకులతననుభవిస్తాను.

- కంచి పరమాచార్యుల అనుగ్రహభాష్య ఝురి నుండి సేకరణ.

జై గోమాత ...

ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది వుపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం.
. పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది
.
. ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది
.
మధుమేహ వ్యాధిగ్రస్థులకు దెబ్బలు, పుండ్లు కూడ ఆవు పేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి.
. ఏవైనా విష క్రిములు కుట్టినప్పుడు, (తేనెటీగ, కందిరీగ మొదలగునవి) ఈ బూడిద వేసిన 1 నిమిషంలో తగ్గుతుంది.
వరదలు, తుఫానులు వచ్చినప్పుడు, ఇతర సమయాలలో నీరు బురదగా వున్నప్పుడు, నీరు కాచి త్రాగుతారు. ఒక బిందెడు నీటిలో ఆవు పిడకల బూడిద 1 స్పూను కలిపిన ఆ నీటిని కాయవలసిన పనిలేదు. ఆ నీరు
త్రాగిన వారికి కలరా, తలనొప్పి, జ్వరము, విరేచనములు రావు. కావున వరద సమయాలలో ఆ బూడిదను పంచిన రోగాలు రావు.
. ప్రయాణాలు చేసే వారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్ళి బయట నీరు త్రాగవల్సి వచ్చిన బాటిలు నీటిలో 1 చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు. (అగర వత్తుల భస్మం) సేకరించి వుంచుకోండి. ఆవు పేడతో చేసినవి మాత్రమే.
. ఆవు పేడతో చేసిన అగరు వత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంటి దారిద్య్రము తొలగిపోతుంది.
. ఆవు పిడకల పొడితో పళ్ళపొడి తయారు చేసిన, పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పంటినొప్పి, కదులుట తగ్గుతుంది. పళ్ళు గట్టిపడతాయి.
. ఆవు పేడతో చేసిన పండ్లపొడిని నోటిలో ఉంచి 5 నిమిషముల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి. చిగుళ్ళను వేలితో మర్ధన చేయాలి. బ్రష్‌ను వాడవల్సిన పనిలేదు. వ్రేలితో తోమినప్పుడే పళ్ళు బాగా గట్టిపడతాయి.
. ఈ ఆవు పిడకల పొడి క్రిమిసంహారిణి. అందువలన దీనితో చేసిన పండ్లపొడి ప్రపంచంలోనే ఉన్నతమైన శాస్త్రీయమైన పండ్లపొడి.
. నాలుకను టంగ్‌క్లీనర్‌ను వుపయోగించి శుభ్రం చేస్తాము. అలా కాకుండా రెండు వేళ్ళతో బాగా రుద్దిన, గొంతులోని ప్రాతం కూడా శుభ్రపడుతుంది
.
. ఆవు పేడతో చేసిన సబ్బులు వుపయోగించిన చర్మవ్యాధులు రాకుండా, ఒకవేళ వున్నచో తగ్గుటకు, చెమటలు పట్టుట తగ్గుటకు తోడ్పడుతుంది. ఇతర సబ్బులలో కెమికల్స్‌ కలియుటచే చర్మానికి మంచిది కాదు.
. ఆవు పేడ విషనాశకము. విష పదార్థములు తీసుకున్నప్పుడు, ఆవు పేడతో చేసిన బూడిద నీళ్ళలో కలిపి త్రాగిన విషం విరుగుతుంది. నీటిలో బూడిద కలిపి స్నానం చేయించిన విష ప్రభావము తగ్గుతుంది.
. పాముకాటుకు గురైన వ్యక్తి చనిపోయినట్లు డాక్టరు చెప్పగా, ఒక యోగి అతని శరీరానికి పలుమార్లు పూర్తిగా ఆవు పేడ పట్టించగా, లోనవున్న విషమంతా విరిగి రెండోరోజుకు అతను శ్వాస పీల్చుకోవడం జరిగింది. అందువలన ఆవుపేడ అద్భుతమైన విష నాశని.
. ఆవు పిడకల పొడిని నీళ్ళలో కలిపి స్నానం చేయాలి. ఒంటికి నలుగు పెట్టవచ్చు. పుల్లటి మజ్జిగలో కలిపి తలకు పట్టించండి. పొడిబారిన చర్మం గల వారు పాలలో కలిపి ఫేస్‌ప్యాక్‌గా వాడవచ్చు. చర్మము స్వచ్ఛమై మృదువుగా తయారవుతుంది.
దెబ్బతగిలి నొప్పి వున్న చోట, ఇతర నొప్పులకు నీటిలో కలిపి పట్టీ వేయించండి. బాగా అలసినచో, లలాట భాగంలో మందముగా ఆ లేపనాన్ని పూసిన 30 నిమిషాల్లో అది ఆరిపోయి తాజాగా తయారవుతారు
.
ఆవు మలం కాదు. దానిని గోమయం అంటారు. దానిని పూజల్లో, యజ్ఞాల్లో, వాకిట్లో కళ్ళాపిగాను, పవిత్ర కార్యాలలోను ఉపయోగిస్తాము. అందువలన అది విశిష్టమైనది
.
. పొలాల్లో ఆవు పేడను ఎరువుగా ఉపయోగించిన ఆహారపదార్థాలు అద్భుతమైన రుచిని కలిగిస్తాయి. పండ్లు మంచి వాసన కలిగి వుంటాయి.
పంజాబ్‌లో రసాయనిక ఎరువులు వాడుట వలన అచట ఎక్కువ మంది క్యాన్సర్‌ వ్యాధికి గురైనారు.

Some more .....

ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు బాగా పని చేస్తుంది . మతిభ్రమణం తగ్గుతుంది
2. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే ఎలర్జీ తగ్గుతుంది .
3. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే పక్షవాతం తగ్గుతుంది
4. సెరిబ్రల్ పాలసీ లలో ఎంతో లాభం కనిపిస్తుంది
5. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది
6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మైగ్రేన్ తల నొప్పి మాయమవుతుంది
6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే కోమా నుండి బయట పడవచ్చు
7. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు శక్తివంతం గా పనిచేస్తుంది
8. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జుట్టు ఊడడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది
9. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
10. 20 – 25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాతి బెల్లం కలిపి తినిపిస్తే భంగు , గంజాయి , మత్తు పదార్ధాల మత్తు వదులుతుంది
11. అరచేతులు , అరికాళ్ళు మంటలకు ఆవునేయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి
12. ఎక్కిళ్ళు తగ్గాలంటే అరచెంచా నెయ్యి తినండి
13. ప్రతిరోజూ నెయ్యి తినేవారికి ఎసిడిటీ , మల బద్ధకం రావు . ఉంటె పోతాయి
14. ఆవు నెయ్యి బల వర్ధకము , వీర్య వర్ధకము . మానసిక బలాన్ని పెంచుతుంది
15. పిల్లలలో కఫం , శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి వీపుకీ మాలిష్ చెయ్యండి .
16. మీరు బలహీనంగా , సన్నగా ఉంటె ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా ఆవునెయ్యి , పటిక బెల్లం పొడి ఒక చెంచా వేసుకుని రోజూ తాగండి . బలం వస్తుంది . బరువు పెరుగుతారు
17. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చెయ్యడమే కాదు , వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తుంది
18. హృద్రోగులకు ఆవునెయ్యి వరం .
18. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది . బ్రెస్ట్ కేన్సర్ , పేగుల కేన్సర్ లను ఇది నిరోధిస్తుంది
19. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలం గా ఉంటారు
20. ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది . బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది . బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది . ఆవు నెయ్యి సంతుల స్థితిని తెస్తుంది .
22. ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి ( దీనిని బూరా అంటారు ) మిరియాల పొడి వేసుకుని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి .
ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకుని వాటి పాలూ , పెరుగూ , నెయ్యి , మూత్రం, పేడ ల ద్వారా లాభాలను పొందుదాము🙏

Thursday, August 17, 2017

CHITTA CHORA...

A Brahmin (Priest), whose profession was singing the glories of the Lord, was once reciting Srimad Bhagavatam in the house of a patron.
A thief broke into the house where the recital was going on and hid himself in the deep corner.
Perforce, he had to listen to Srimad Bhagavatam (Beautiful stories & Miracles of Lord Krishna). The singer was now describing the ornaments worn by little Krishna. He described the various ornaments Mother Yasodha decorated on little Krishna before sending Him out with thecows.

The thief was excited and thought that he should meet that lad
and rob all the ornaments at one stroke instead of struggling every day with petty stealing. He waited till the entire chapter of Srimad Bhagavatam was recited and left the place.
Wanting to know where this boy was, he followed the Brahmin and waylaid him. The Brahmin was frightened and feared that he would lose even the small amount he had received as dakshina and told the thief, “I do not have anything with me”.

The thief replied that he was not keen to have any of his possessions but wanted some information about that lad he claimed to have the best ornaments and who used to go out for grazing the cows. He beseeched him to take him to that place where the lad was grazing those cows.

The Brahmin was in a fix now. He said, “In the town of Brindavana, on the banks of Yamuna river, in a green meadow, two boys come every morning. One is dark like the clouds with a flute, and the other fair, clad in white silk. The dark one will have all the ornaments I had described.”

The thief believed the Brahmin and set out for Brindavana
immediately. He located the beautiful place, climbed up a tree and waited for the boys to arrive.
The sun rose. Faint melody of the flute wafted along the morning breeze. The enchanting music could then be heard closer and the thief spotted two boys coming. He got down from the tree and went near them.
The moment he saw the most beautiful appearance of the little Krishna, he forgot himself, folded his hands and shed tears of joy. The tears were from his heart and it was chilling.
He wondered which wretched mother had sent these radiant
boys,loaded with ornaments to the riverbank.
He could not take his eyes off from the divinity.

The transformation started.
He approached the boys shouting, “Stop,” and held Krishna’s hand. The moment he touched Lord Krishna, all his previous karmas were wiped out like a ball of cotton getting burnt in fire and with all humility he inquired lovingly, “Who are you?”
Krishna looked at him, innocently and said, "I am frightened by your looks. Please leave my hands”.
The thief, now full of remorse, said to
Krishna, “It is my evil mind which is reflected in my face.If you are frightened,I shall go away.Please don't say,I must leave you".

The Natkhat (Divinely naughty) Krishna reminded the thief the purpose of his coming there and mocked him, "Here, take these ornaments”.
Confused, the thief replied, “Will not your mother scold you if you gift away all your ornaments to me?”

Krishna with a smile said, “Do not worry about that. I have plenty of them. I am a bigger thief than you. But there is a difference between you and me – however much I steal, the owners do not complain. I am lovingly called “Chitta Chora”.
Though you are not aware of it, you have a previous ornament in your possession, the “Chitta (Heart)”. I shall steal it now and take the same with Me”. So saying both the boys vanished.

To his surprise, the thief found a bag full of ornaments on his shoulder. He brought it to the Brahmin’s house and told him what had all happened.
The Brahmin was now frightened and took the thief inside and opened the bag. To his utter amazement he saw all the ornaments described by him as being worn by Krishna in the Bhagavatam, in the thief’s bag.
Shedding tears of joy, the Brahmin asked the thief to take him to the place where he saw the dark boy.
The thief obliged and both of them waited in the same place where the thief accosted the boy the previous day.

Suddenly the thief exclaimed, “Look, here they come!”
However, the Brahmin could not see any one.
Stricken with disappointment, he said, “Lord, when You decided to give darshan to a thief, why not me?

Lord Krishna,out of abundant compassion, replied,“You are reading Srimad Bhagavatam just as another story,whereas the thief actually believed what you told him about me.I manifest only for those who have complete faith in Me and surrender to Me.”
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...