Friday, June 30, 2017

పురుషార్థములు

తత్వబోధ వేదాంతానికి చెందుతుంది. అది సంస్కృతంలో శంకరాచార్యచే లిఖించబడిన ముఖ్యమైన, ప్రాధమిక వచన కావ్యం. ఇందులో సాధారణంగా మన శాస్త్రాల్లో వాడే ముఖ్యమైన పదాలన్నీ వస్తాయి. మన శాస్త్రాలని ` అది భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ, రామాయణం కానీ చదవాలంటే ఈ పదాల అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది. ముఖ్యంగా వేదాంత శాస్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఈ పదాలని క్షుణ్ణంగా అర్థంచేసుకోవాలి.

 ఈతత్త్వబోధలో ఉన్న అంశాలన్నింటి గురించి కొన్ని ప్రసంగాల పరంపర చూద్దాం. ఇందులోని అంశాలన్నింటినీ వివరించటమే కాక, కొన్ని కొత్త అంశాలను కూడా చూద్దాం. అద్వైత వేదాంతం బాగా అర్థం చేసుకోటానికి ముందుగా పురుషార్థాలంటే ఏమిటో చూద్దాం. మనుష్య లక్ష్యాలు:` పురుషార్థాలన్న పదాన్ని మనం మన శాస్త్రాల్లో తరచు చూస్తాం. అందుకని దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. పురుషార్థాలంటే మనుష్య లక్ష్యాలు. పురుష: అంటే మనుష్యుడు స్త్రీ గాని,పురుషుడు గాని. అందుకని దీన్ని మనుష్యార్థాలుగా అనువదించవచ్చు.అర్థ: అంటే సంస్కృతంలో అనేక అర్థాలున్నాయి. అర్థ: కి ఒక అర్థం, అర్థమే, అర్థ: అంటే *ఐశ్వర్యం కూడా.ఈ సందర్భంలో అర్థ: అంటే ఒక లక్ష్యం, ఒక గమ్యం.

  అర్థ్యతే సర్వైహి మనుష్యైహి ప్రార్థ్యతే ఇతి అర్థ:

  దేన్నైతే ప్రతి మానవుడు కోరుతాడో అది అర్థ: ప్రతి మనుష్యుడూ దేన్ని కోరుతాడు? రకరకాల లక్ష్యాలుంటాయి ఒక్కొక్కరికీ. కాబట్టి ఏ మానవ లక్ష్యాన్నైనా అర్థ: అంటారు. ఈ రెండు పదాలనీ కలిపితే మానవలక్ష్యాలు అని అర్థం.

  శాస్త్రంలో పురుషార్థంకి ఇంకో అర్థం కూడా ఉంది. ఒక సందర్భంలో పురుషార్థం అంటే ఇచ్ఛ. ఇంకో సందర్భంలో పురుషార్థం అంటే ఎన్నుకోవటం. ఇంకో సందర్భంలో ప్రయత్నం అని కూడా వస్తుంది. అంటే ఇచ్ఛ, ఎన్నుకోవటం, ప్రయత్నం  పురుషార్థంకి ద్వితీయ అర్థం. ప్రాథమిక అర్థం  మానవ లక్ష్యం లేదా మానవ గమ్యం. ఈ లక్ష్యాల మనుష్యులుగా సాధించాల్సినవే. జంతువులకో, వృక్షాలకో ఇది సాధ్యం కాదు. ఈ పురుషార్థాలు అందుబాటులో ఉండటం వల్ల మనుష్యుడు జంతువులు లేదా చెట్ల నుంచి విభిన్నంగా ఉన్నాడు. వీటివల్లే తక్కిన అన్ని జీవరాసుల కన్నా ఉన్నతంగా ఉన్నాడు.

అద్వైత వేదాంత పరిచయం

మనుష్యుల ప్రత్యేకత :

  మనుష్యులకి మాత్రమే ఎందుకు ఉన్నాయి ఈ పురుషార్థాలు? మనిషిలోని ఏ శక్తి ఈ ప్రత్యేక అవకాశాన్ని యిచ్చింది, పురుషార్థాలు కోరుకోవటానికి?మనుష్యులు ఎన్నో అంశాలలో జంతువులని, చెట్లని పోలి ఉన్నారని శాస్త్రాలు పలుకుతున్నాయి. తక్కిన జీవరాశులకీ మనుష్యులకీ మధ్య సాధర్మ ్యం ఉంది. కాని మనిషి మాత్రమే వాడగల ఒక ప్రత్యేక లక్షణం
ఉంది

పురుషార్థాలు ఆ విషయం ఒక అందమైన శ్లోకంలో చెప్పబడిరది.

  ఆహార నిద్ర భయ మైథునం చ
  సామాన్య మేతత్‌ పశుభిర్‌ నరాణామ్‌
  బుద్ధి: తేషామ్‌ అధికో విశేష
  బుద్ధ్య విహీన: పశుభిర్‌ సమాన:

  మనుష్యులకూ, తక్కిన జీవరాశులకూ కొన్ని అంశాలలో పోలికలున్నాయి. అందరూ ఆహారం కోరతారు.పుట్టినప్పటినుంచి ఆహారం కోసం వెతుకులాట మొదలౌతుంది. అలాగే నిద్ర,భయం,వంశాభివృద్ధి కూడా అందరికీ ఉంటుంది. కాని ఆలోచనా శక్తి, విచక్షణాశక్తి, అర్థం చేసుకునే శక్తి భవిష్యత్తును ఊహించే శక్తి, ముందుచూపు లాంటివి ఉండటం వల్ల మనిషి తక్కిన జీవరాశులకన్నా ఉన్నతుడయ్యాడు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయటం, భవిష్యత్తు బాగుండాలని కష్టపడటం అంతా విచక్షణాశక్తి కింద వస్తుంది.దాన్నే మనం బుద్ధి

అంటాం.బుద్ధిర్‌ తేషాం

అధికో విశేష: ఇదీ మనకున్న అధిక శక్తి. కేవలం బుద్ధి వల్లే మనిషి తక్కిన వాటికన్నా ఉన్నతుడయ్యాడు. బుద్ధ్యా విహీన:` బుద్ధి లేకపోతే లేదా దాన్ని వాడకపోతే, పశువుతో సమానం.అందువల్ల విచక్షణాశక్తి మనుష్యులకి విశేషంగా ఉంది.ఈ ప్రత్యేకమైన శక్తివల్లే మనం స్వయం ప్రతిభ,స్వయం నిర్ణయం చేసుకోగలుగుతున్నాం.తక్కిన వారితో మనని పోల్చుకోగలుగుతున్నాం. ఇవి పశుపక్ష్యాదులు చేయలేవు.

  ఒక డాగ్‌షోలో ఏ కుక్కకి బాగా తర్ఫీదు నిచ్చారో పరిశీలిస్తారు. కుక్కల చేత అనేక గారడీలు చేయించి వాటికి బంగారు, వెండి, రజత పతకాలిస్తారు. ఒలింపిక్స్‌లోలాగా వాటిని ప్రత్యేక స్థానంలో, ప్రత్యేక మెట్లమీద నిలబెట్టవచ్చు కూడా. ఆ కుక్కల భావాలెలా ఉంటాయి? వాటికి బంగారు పతకం వచ్చినా అవి పొంగిపోవు. రాకపోయినా కృంగిపోవు. అవి నాలుక బయటకి చాచి, అభావంగా యిటూ, అటూ చూస్తాయి అంతే. నిజానికి ఏం జరుగుతుందో వాటికేం అర్థంకాదు. కాని, ఆ కుక్కల యజమానికి మాత్రం కాంప్లెక్స్‌ ఉంటుంది. అందువల్ల మనకి బుద్ధి ఈ విశేష లక్షణమైన కాంప్లెక్సును పెంచి స్వయం నిర్ణయం, తోటివారితో పోల్చుకోవటం కలుగ
చేస్తుంది
అద్వైత వేదాంత పరిచయం

Wednesday, June 28, 2017

Bhagavad Gita

Today (28-Jun-2017) is Bhagavad Gita Jayanti. Which means today is the day when Bhagvad Gita was spoken by Lord Shri Krishna to his very first deciple in the form of human i.e. Arjun. Tomorrow Bhagavad Gita will complete 5151 years.
🔹Few facts of Bhagavad Gita please read :
🚩What is the Bhagavad-Gita?

The Bhagavad-Gita is the eternal message of spiritual wisdom from ancient India. The word Gita means song and the word Bhagavad means God, often the Bhagavad-Gita is called the Song of God.

🚩Why is the Bhagavad-Gita called a song if it is spoken?

Because its rhyming meter is so beautifully harmonic and melodious when spoken perfectly.

🚩What is the name of this rhyming meter?

It is called Anustup and contains 32 syllables in each verse.

🚩Who originally spoke the Bhagavad-Gita?

Lord Krishna originally spoke the Bhagavad-Gita.

🚩Where was the Bhagavad-Gita originally spoken?

In India at the holy land of Kuruksetra.

🚩Why is the land of Kuruksetra so holy?

Because of benedictions given to King Kuru by Brahma that anyone dying in Kuruksetra while performing penance or while fighting in battle will be promoted directly to the heavenly planets.

🚩Where is the Bhagavad-Gita to be found?

In the monumental, historical epic Mahabharata written by Vedavyasa.

🚩What is the historical epic Mahabharta?

The Mahabharata is the most voluminous book the world has ever known. The Mahabharata covers the history of the earth from the time of creation in relation to India. Composed in 100,000 rhyming quatrain couplets the Mahabharata is seven times the size of the Illiad written by Homer.

🚩Who is Vedavyasa?

Vedavyasa is the divine saint and incarnation who authored the Srimad Bhagavatam, Vedanta Sutra, the 108 Puranas, composed and divided the Vedas into the Rik, Yajur, Artharva and Sama Vedas, and wrote the the great historical treatise Mahabharata known as the fifth Veda. His full name is Krishna Dvaipayana Vyasa and he was the son of sage Parasara and mother Satyavati.

🚩Why is the Mahabharata known as the fifth Veda?

Because it is revealed in the Vedic scripture Bhavisya Purana III.VII.II that the fifth Veda written by Vedavyasa is called the Mahabharata.

🚩What are the special characteristics of the Mahabharata?

The Mahabharata has no restrictions of qualification as to who can hear it or read it. Everyone regardless of caste or social position may hear or read it at any time. Vedavyasa wrote it with the view not to exclude all the people in the worlds who are outside of the Vedic culture. He himself has explained that the Mahabharata contains the essence of all the purports of the Vedas. This we see is true and it is also written in a very intriguing and dramatically narrative form.

🚩What about the Aryan invasion theory being the source of the Bhagavad-Gita?

The Aryan invasion theory has been proven in the 1990s not to have a shred of truth in it. Indologists the world over have realized that the Aryans are the Hindus themselves.

🚩What is the size of the Bhagavad-Gita?

The Bhagavad-Gita is composed of 700 Sanskrit verses contained within 18 chapters, divided into three sections each consisting of six chapters. They are Karma Yoga the yoga of actions. Bhakti Yoga the yoga of devotion and Jnana Yoga the yoga of knowledge.

🚩When was the Bhagavad-Gita spoken?

The Mahabharata confirms that Lord Krishna spoke the Bhagavad-Gita to Arjuna at the Battle of Kuruksetra in 3137 B.C.. According to specific astrological references in the Vedic scriptures, the year 3102 B.C. is the beginning of kali yuga which began 35 years after the battle 5000 years ago. If calculated accurately it goes to 5151years from today.

🚩What is the opinion of western scholars from ancient times?

According to the writings of both the Greek and the Romans such as Pliny, Arrian and Solinus as well as Megastathanes who wrote a history of ancient India and who was present as an eyewitness when Alexander the Great arrived in India in 326 B.C. was that before him were 154 kings who ruled back to 6777 B.C. This also follows the Vedic understanding.

🚩When was the Bhagavad-Gita first translated into English?

The first English edition of the Bhagavad-Gita was in 1785 by Charles Wilkins in London, England. This was only 174 years after the translation of the King James Bible in 1611.

🚩Was the Bhagavad-Gita also translated into other languages?

Yes. The Bhagavad-Gita was translated into Latin in 1823 by Schlegel. It was translated into German in 1826 by Von Humbolt. It was translated into French in 1846 by Lassens and it was translated into Greek in 1848 by Galanos to mention but a few.

🚩What was the original language of the Bhagavad-Gita?

The original language of the Bhagavad-Gita was classical Sanskrit from India.

🚩Why is Srimad often written before the Bhagavad-Gita?
The word Srimad is a title of great respect. This is given because the Bhagavad-Gita reveals the essence of all spiritual knowledge.

🚩Is history aware of the greatness of Srimad Bhagavad-Gita?

Historically many very extraordinary people such as Albert Einsten, Mahatma Gandhi, Dr. Albert Schweitzer, Herman Hesse, Ralph Waldo Emerson, Aldous Huxley, Rudolph Steiner and Nikola Tesla to name but a few have read Srimad Bhagavad-Gita and were inspired by its timeless wisdom.

🚩What can be learned by the study of Srimad Bhagavad-Gita?

Accurate, fundamental knowledge about God, the ultimate truth, creation, birth and death, the results of actions, the eternal soul, liberation and the purpose as well as the goal of human existence.

వివిధ స్థానాల్లో మంత్రజప ఫలం

ఇంట్లో చేసే జపం జప సంఖ్యతో సమాన ఫలితాన్నిస్తుంది.
గోశాలలో అయితే జపసంఖ్య కన్నా నూరు రెట్లు ఎక్కువ.
నదీతీరంలో అయితే జపసంఖ్య కన్నా లక్షరెట్లు ఎక్కువ.

సాగర తీరాలు, దేవ జలాశయాలు, పర్వత శిఖరాలు, పవిత్ర ఆశ్రమాలు, శివ సాన్నిధ్యం, సూర్యబింబంలో నారాయణుని దర్శిస్తూ, అగ్నిసన్నిధిలో, దీపం వద్ద, గురుసన్నిధిలో జపం చేయడం వీశేష ఫలప్రదామని లింగ పురాణం చెబుతోంది. అలాగే తులసీవనం, అశ్వద్ధ వృక్షము, ఉసిరి, మారేడు వృక్షములలో చేసే జపం విశేష సిద్ధి ప్రదామని పురాణాలు చెబుతున్నాయి.

జపపూసలు మరియు సంఖ్య

జప సాధనకు జపమాల, దానిలో 108 పూసలుంటాయి. సూర్యులు ద్వాదశాదిత్యులని 12 విష్ణు స్వరూపులు. సూర్యునికి ద్వాదశ రాశులుంతాయి. ఆ సూర్యుడే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ సంఖ్య 9. 12 సంఖ్యలు గల సూర్యునితో బ్రహ్మను గుణిస్తే 108 సంఖ్య అవుతుంది. 108 యోగము 1+8=9 అవుతుంది. నవ సంఖ్య బ్రహ్మకు ప్రతీకము. అందువలననే బ్రహ్మవేత్తలైన సన్యాసులు నామములకు మునుపు బ్రహ్మకు ప్రతినిధిగా 108 అని వ్రాస్తున్నారు.

జపమాలను బొటన వ్రేలితో కలిపి ఎట్టి ప్రస్థితులలోనూ చిటికెన వేలుతో తిప్పరాదు. అది పూర్తిగా నిషిద్ధము. తర్జనివ్రేలు, శత్రువినాశకరమని, అంగుష్టము మోక్షదాయకమని, మధమాంగుఌ ధనదాయకమని, అనామిక శాంతిప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అతి తప్పనిసరిగా బొటనవ్రేలును ఉపయోగించాలి.

జపమాల జారటం, తెగటం అనేవి జరగకుండా తగు జాగ్రత్త వహించాలి.

తూర్పు ముఖ జపం వశీకరణ కారకం.
దక్షిణ ముఖ జపం అభిచారిక (గారడి) కారకం.
పడమర ముఖ జపం సంపద కారకం.
ఉత్తర ముఖ జపం పౌష్టిక కార్యాలు, శాంతి, మోక్ష కారకం.

మానసిక జపానికి ఎక్కువ నియమాలు లేవు. 'మానసిక జపో నియమోనాస్తి' అని శాస్త్రం చెబుతోంది.

అశుచిర్యా శుచిర్వాః గచ్ఛం స్తిష్ఠన్ స్వజన్నపి |
మంత్రైక శరణోవిద్వాన్ మన శైవం సదాభ్యసేత్ ||
నదోషో మనసే జాపే సర్వదేశేపి సర్వదా |
జపనిష్టో ద్విజశ్రేష్ఠో జప యజ్ఞఫలం లభ్యత్ ||

పవిత్రునిపై కాని అపవిత్రునిపై కాని, నడచుచూ కాని, నిలబడి కాని, పరుండి కాని మనసులో మంత్రాన్ని జపించవచ్చును. మానవ జపము సర్వకాల, సర్వదేశ, సర్వావస్థల్లో చేయవచ్చు. అట్టివారు సర్వ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు.

క్రుష్ణాజిన ఆసనం జ్ఞాన సాధకం.
చిత్రాసనం సర్వార్ధ సాధకం.
కుశాసనం మంత్రసిద్ధి.
వ్యాఘ్రాసనం పురుషార్ధ సాధకం.
జింక చర్మంపై జపం భగందర రోగం నయం.

ఒకరు ఉపయోగించిన ఆసనం వేరొకరు ఉపయోగించరాదు.

నేలపై కూర్చొని చేసే జపం దుఃఖ కారకం.
పీటపై దౌర్భాగ్యం.
వెదురుచాప దరిద్రం.
గడ్డిపై ధన, కీర్తి హాని
చిగురుటాకులు లేక పెద్ద ఆకులూ చిత్తాన్ని చలింపచేస్తాయి.

ఆసనం అంటే -- ఆసనం అంతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. ఆసనం సర్వరోగాలను బాగుపరిచేది
ఆసనం నవ నిధులను ప్రసాదించేది అని అర్థం. జప, తపస్సు, దేవతారాధన మరియు సంధ్యావందనమునకు ఆసనం ప్రధానం.

Tuesday, June 27, 2017

Excerpt from "Shree Vidya", loni Guru parampara Rahasya Mantra vibhagam.....

1. గురువు ను దూషణ గాని పరిహాసము గాని చేయరాదు.
2. గురువును మన ఆలోచనలకు సరిపడ నడవమని చెప్పరాదు.
3. గురువు వద్దనుండి ధనము ఇచ్చి పుచ్చు కోకూడదు.
4. గురువుకు నచ్చనివారితో సహవాసమును చేయరాదు గురు దూషణ కూడ చెవులతో వినరాదు
5. గురువు చెప్పే మాట చేసే పని విరుధ్ధం గా ఉన్నా కూడా వారు చెప్పిన దాన్ని పాటించడమే
6. గురువు కూడా మనలాగ మనిషి అని తెలుసుకుని వారి తప్పులెంచకూడదు
7. గురువే భగవంతుని రూపముగా భావించాలి కాని సందేహం కూడదు.
8. గురువు వద్ద సమర్పణలో ఏరకమైన లోపము లోభము ఉండకూడదు
9. గురు ఆజ్ఞను లోకమునకు భయపడి ఆచరించకుండా ఉండరాదు
10. అందరి ముందు గురువుకు నమస్కారం చేయడానికి సిగ్గు పడకూడదు.
11. గురువును చాలా కాలము చూడకుండా ఉండకూడదు.
12. గురు పాదుక ఇచ్చారు కదా ఇక గురువెందుకు అని నిర్లక్ష్యం చేయకూడదు
13. గురువు నుండి ప్రత్యేక ఫలితంకోసం మంత్రము అడగకూడదు . నాకు ఆమంత్రం ముందే తెలుసు అనకూడదు.
14. గురువు వద్ద నాకు మంత్రం ఓక  విధంగాను వేరొకరికి వేరే విధంగాను ఎందుకు ఇచ్చారని అడగకూడదు. మంత్రం ఇంత చిన్నగా ఉంది అని అడగకూడదు.
15. గురువుతో వేరే శిష్యులు దగ్గరగా చనువుగా ఉండటం గురువు వారికి చేసే ఉపచారాలు ఉపేక్షణలు చూసి అసూయపడకూడదు .
16. గురువు తో వేరొకరు మాటలాడునది ఏమిటి అని తెలుసుకొనుటకు ప్రయత్నించరాదు.                      
గురువు మార్గదర్శి మాత్రమే. సాధన మనమే చేయాలి.

ఓంకారం

ఓంకారం
చాలామంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు.

పంచభూతాల్లో శబ్దం ముందు ఉంది. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారమే!

ఓంకారం దేహంలో ఉంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. దివ్య ప్రకంపనలు శరీరాన్ని చుట్టుముడతాయి. అప్పుడు శరీరం సహజ ధ్యానంలోకి అత్యంత సహజంగా వెళుతుంది. ఆ తరవాత నిశ్శబ్దంలో ఓలలాడుతుంది.

ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి. అక్కడ మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి రోజూ ఓంకారాన్ని జపిస్తే, కొంతకాలం గడిచాక మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది.

‘ప్రశాంతత కావాల్సినవారు ఓంకార ధ్యానం చేయాలి’ అంటారు ఓషో. నమ్మకం ఉన్నవారైనా, లేనివారైనా ఓంకారాన్ని జపిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారాలు కలిసి ‘ఓంకారం’ అయిందని పండితులు చెబుతారు.

ఔషధాన్ని నమ్మనివారైనా, దాన్ని తీసుకున్నప్పుడు దాని పని అది చేస్తుంది. ఓంకారమూ అంతే! ఆ శబ్దాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టగానే, అది సాధకుల్ని చక్కగా పట్టుకుంటుంది. ఆరోగ్యం కలిగించేవరకు అది విడిచిపెట్టదు- అంటారు యోగ నిపుణులు.

వేదభూమికి ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం. ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

ఓంకారం అంటే, ఆనంద స్వరూపం. అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది. ఎవరు ఆ ప్రణవ శబ్దం చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది.

నిశ్శబ్దానికి నేపథ్యంగా ఉండేది ఓంకారమే. అది విశ్వంలో ఆత్మగా ఉంది. ఓంకారం- పిలిస్తే పలుకుతుంది. రుషుల చుట్టూ తిరుగుతుంది. ధ్యానుల శరీరాల్ని డమరుకాలు చేస్తుంది. జ్ఞానుల దేహాల్ని పాంచజన్యాలుగా మారుస్తుంది. శ్రీకృష్ణుడి మురళిలోకి ప్రవేశించిన ఓంకారం బృందావనమంతా విహ రించిందని పురాణ గాథలు చెబుతాయి.

ఓంకారం ప్రాణం. చైతన్యం, సత్యం, ఆనందం... అన్నీ ఓంకారమే.

శివుడి మాటలకు భాష ఓంకారం. ఆ శివతాండంలో ఓంకారం ప్రణవ నాదమవుతుంది. ముల్లోకాలూ ఆనంద సాగరంలో తేలియాడేలా చేస్తుంది. ఓంకారమే ప్రకృతిని నడిపిస్తుంది. ఆ ఓంకారాన్ని ఆహ్వానించి, ఆవాహన చేసుకున్న మానవ జన్మ ధన్యమైనట్లే!

ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ... ఇలా ప్రతి నామం ముందూ ఓంకారం భూషణమై వెలుగుతుంది. ప్రతి స్తోత్రమూ ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి శ్లోకమూ ఓంకారంతోనే జీవిస్తుంది. ఓంకారంతోనే విశ్వం ప్రారంభమైంది. అది చివరికి ఓంకారంలోనే లీనమవుతుంది. ‘ఓం’ అని ధ్యానిస్తే పరమశివుడికి మోకరిల్లినట్లే!

సకల జీవులూ ఓం తోటలో పూచిన పుష్పాలు. ఓంకార వర్షంతోనే అవి పెరుగుతాయి. ఓంకార కాంతిలోనే అవి హాయిగా జీవిస్తాయి. ఓంకారం వాటికి ప్రాణవాయువు. వాటికి శక్తి, ధైర్యం, శాంతి ఓంకారమే. అందుకే అందరూ ‘ఓం’కారాన్ని శాంతితో జతచేస్తారు. శాంతిలో ‘ఓం’ చూస్తారు.

‘సమస్తం ఓంకారం నుంచే ఉద్భవించింది’ అంటారు కబీర్‌. దైవం ఓంకార ప్రేమ స్వరూపం. ఆయన రూప రహితుడు, నాశన రహితుడు, నిర్గుణుడు. ఆయనతో ఐక్యం కావడానికి యత్నించు. సమస్తమూ ఆయన ఆనందంలోనే ఉంది’ అని చాటిన కబీర్‌ మాటలు అక్షర సత్యాలు!

Tuesday, June 20, 2017

ఇంతకీ మీది ఏ స్నానం...?

                        🔴రుషి స్నానం,
🔴దేవ స్నానం,
🔴మానవ స్నానం,
🔴రాక్షస స్నానం...

ఇంతకీ మీది ఏ స్నానం...?

బారెడు పొద్దెక్కినా నిద్ర లేవ‌కుండా ప‌డుకోవ‌డం ఇపుడు సిటీల‌లోనే కాదు... ప‌ల్లెటూళ్ళ‌లోనూ ఫ్యాష‌న్‌గా మారింది.
అర్థరాత్రి వ‌ర‌కు సినిమాలు, టీవీలు, ఛాటింగుల‌తో గ‌డిపేసి... ఉద‌యం ఎంత‌కీ నిద్ర‌లేవ‌రు.
సూర్యుడు న‌డినెత్తిన చేరిన త‌ర్వాత స్నానం చేస్తుంటారు.
కానీ, ఇది మంచి ప‌ద్ధ‌తి కాదుంటున్నాయి శాస్త్రాలు. అస‌లు స్నానం ఎపుడు చేయాలి...?
దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలు ఇవిగో...

🚿తెల్లవారుజామున 3.30 - 4.30 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు.

🚿4.30 నుంచి 5.30 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది కూడా ఉత్తమమే.

🚿 ఇక 5.30 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది మధ్యమం

🚿ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు.
ఇది అధమాతి అధమం.

కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.

🚿ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నానం ఉత్తమమైనది.

🚿ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం.

🚿చెరువులో స్నానం మద్యమం నూతి(బావి) వద్ద స్నానం చెయడం అధమం.

🚿వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

🚿ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు.

కొన్ని స్పాలలో, ఆయుర్వేదశాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్థాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి.
షాంపేనుతో స్నానం చేసిన ఉదాహరణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు.
ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.

⛱ *పురాణాలలో స్నానం
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు.
అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.

⛱ మంత్ర స్నానం:
వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"

⛱ *భౌమ స్నానం
పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రాలతో చేసేది "భౌమ స్నానం".

⛱ ఆగ్నేయ స్నానం:
సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితంగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది "ఆగ్నేయ స్నానం"

⛱ వాయువ్య స్నానం: ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేసేది "వాయువ్య స్నానం"

⛱ దివ్య స్నానం:
లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం".
ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.

⛱ వారుణ స్నానం:
పుణ్య నదులలో స్నానం ఆచరించడం
"వారుణ స్నానం".

⛱ *మానస స్నానం
నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం
"మానస స్నానం".
ఇది మహత్తర స్నానం.
మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.

🎊 స్నానాలు రకాలు

🌧 మానస స్నానం:
దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.

🌧 క్రియాంగ స్నానం:
జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.

🌧 దైవ స్నానం:
ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.

🌧 మంత్ర స్నానం:
వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.

🌧 రుషి స్నానం:
ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.

🌧 మానవ స్నానం:
ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.

🌧 రాక్షస స్నానం:
ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.

🌧 ఆతప స్నానం:
ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.

🌧 *మలాపకర్షణ స్నానం:
మాలిన్యం పోవుటకు చేయు స్నానం.

Sunday, June 18, 2017

మనకు తిరుమలలో వసతి దొరకు ప్రదేశములు మరియు వాటి యొక్క ఫోను నెంబర్లు


Some one shared the list of accommodation in Tirumala.

This is very useful if you find it hard to find a room in TTD.

MUTT (TIRUMALA)

Mool Mutt Ph:0877-2277499.

Pushpa Mantapam Ph:0877-2277301.

Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.

Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.

Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.

Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.

Sri Vaykhanasa Divya Siddanta

Vivardhini Sabha Ph:0877-2277282.

Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.

Sri Pushpagiri Mutt Ph-0877-2277419.

Sri Uuttaradi Mutt Ph-0877-2277397.

Udupi Mutt Ph-0877-2277305.

Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.

Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.

Sri Tirupati Srimannarayana Ramanuja

Jeeyar Mutt Ph:0877-2277301.

Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.

Sri Ahobita Mutt Ph:0877-2279440.

Sri Tirumala Kashi Mutt phone : 222 77316

Udipi Mutt Ph:0877 222 77305

Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)

Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)

Sri Vallabhacharya Mutt phone : 222 77317

Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302

Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436

Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826

Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282

Sri Ahobila Mutt Ph:0877-2279440

Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269

Sri Vyasaraja Mutt

Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445

Hotel Nilarama Choultry Ph:0877 222 77784

Sri Srinivasa Choultry Ph:0877 222 77883

Sri Hathiramji Mutt Ph:0877 222 77240

Karnataka Guest House Ph:0877 222 77238

Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245

Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435

Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015

అందరికీ   ఎంతో  ఉపయోగ  పడే  Message.

మీరు  Save  చేసుకోండి .

పదిమందికి పనికి వస్తుందనుకున్తే Share  చెయ్యండి .

Gayatri Mantra


Thursday, June 15, 2017

ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకోండి

కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా.. పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా.. దానిపై ‘నా భక్తుని కొరకు’ అని రాసి ఉంది. ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే.. అది మట్టిపాత్రగా మారిపోయింది. విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కో భక్తుడు రావడం.. పళ్లాన్ని ముట్టుకోవడం.. అది మట్టిపాత్రలా మారిపోవడం.. ఇదే తంతు!

 విషయం కాశీ రాజుకు తెలిసింది. రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు. జనులందరూ చూస్తుండగా బంగారు పళ్లాన్ని పట్టుకున్నాడు. అది మట్టిపాత్రగా మారిపోవడమే కాదు.. నలుపు రంగులో కనిపించింది. తానెంత అధముడనో రాజుకు అర్థమైంది. అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు.

ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు. మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు. కళ్లు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు. ‘విశ్వనాథా! ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి’ అని మొరపెట్టుకున్నాడు. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు. ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలనూ ఇచ్చేశాడు. చివరగా ఆలయంలోకి వచ్చాడు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో పళ్లెం సంగతి తెలిసింది. ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు. దూరంగా నిల్చుని చూస్తున్నాడు. తిరిగి వెళ్లిపోబోతోంటే.. ఆలయ పూజారి.. ‘ఓ పెద్దాయన.. నువ్వూ వచ్చి ముట్టుకో.. రోజూ గుడికొస్తావ్‌గా, నీ భక్తి ఏ పాటిదో తెలిసిపోతుంది’ అని హేళనగా అన్నాడు. పెద్దాయన వెళ్లి పళ్లెం పట్టుకున్నాడు. అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్చనలు, అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు. ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి. అలాంటివారే నిజమైన ఆధ్యాత్మికవాదులు.

నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!
నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.
నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.
నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.
నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.
నేను పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.

అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.

చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను. మీరు కూడాఅర్ధం చేసుకోండి. జరిగేది అంతా మన మంచికే...లోకా సమస్తా సుఖినోభవ౦తు....🙏🏼🙏🏼🙏🏼⛳

Tuesday, June 13, 2017

మనిషికి ఈ దేహం నూరేళ్ళు అద్దెకు తీసుకున్న గది లాంటిది ...కీర్తి కాయం !

====^====^====^====^====^====
ప్రతి   ప్రాణి  పుట్టుకతోనే  శరీరం కలిగి ఉంటుంది
అది దైవ దత్తం  అణువుకన్నా  చిన్నదిగా మొదలయ్యే
మనిషి శరీరం అడుగులుగా  ఎదుగుతుంది
ఈ. క్రమంలో  ఎన్నో  అనుభవాలు  నీటి అలల్లా
మనిషిని  ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
చల్లటి చిరుగాలుల్ని  మోసుకొచ్చి  మనసును
ఆహ్లాదపరచే  కెరటాలు  . కొన్ని  ఉన్నపళంగా
ముంచెత్తాలని  ప్రయత్నించే  సమస్యల సుడిగాలులు
మరికొన్ని  సుఖదుఃఖాలన్నింటినీ ఆస్వాదించాల్సింది
అనుభవించాల్సింది  __ చిలక లాంటి  ఆత్మ. కాదు
పంజరం  లాంటి  దేహం  ......

లోతుగా  ఆలోచిస్తే  ఈ. దేహం  పర హితం
కోసమే  ఉంది   రవ్వంతైనా స్వార్థానికి తావులేదు
పక్షులు  జంతువులు  వృక్షాలు  సైతం  ఇతర ప్రాణులకు
ఏదో ఒక. రూపంలో  ఉపయోగపడుతున్నాయి
ప్రయోజనకరంగా  రూపాంతరం చెందుతున్నాయి
మనిషికి  ఈ దేహం  నూరేళ్ళు అద్దెకు తెచ్చుకున్న
గది లాంటిది   అనేకులు  ఈ. వాస్తవాన్ని  గుర్తించ
లేకపోతున్నారు  ఈ. శరీరమే  శాశ్వతమని భావిస్తూ
స్వార్థ. జలధిలో  మునకలేస్తున్నారు

పాప పుణ్యాల ఫలితం తెలిసిన. యోగులు
పండితులు  యథార్థాన్ని  గ్రహించి  ఉత్తమ
కార్యచరణ. సాగిస్తున్నారు  అనిత్యమైన. ఈ
దేహంతోనే  నిత్యం  నిర్మలం అయిన యశః
శరీరాన్ని  ధరించినవారే  ఆదర్శనీయులు

బిడ్డను  భూమి పైకి  తేవడానికి  అమ్మ. ఎంత
ప్రసవ వేదననైనా  భరిస్తుంది  , అలాగే  ప్రతీ వ్యక్తి
కీర్తి శరీరం  పొందడంలో కలిగే   కష్ట నష్టాల్ని
చిరునవ్వుతో  ఎదుర్కోవాలి  చిన్నతనం  నుంచి
అలవరచుకొనే  నైతిక. విలువలే  మనిషిని
సన్మార్గంలో  నడిపిస్తాయి   ....
శివా  నీ దయ తండ్రి  ...  

సర్వరోగ నివారణ సూర్య స్తోత్రం

సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత కర్మ సాక్షి ప్రత్యక్ష నారాయణుడు. సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది.సర్వ రోగాలు మాయమవ్వాలంటే సూర్యభగవానుడిని స్తుతించండి.శక్తివంతమైన సూర్య స్తోత్రమును ప్రతిరోజూ పఠిస్తే--రోగాలు దరిచేరవు.

1::ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు

2::నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ

3::కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ

4::త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ

5::శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి

6::త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు

7::తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్

8::యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః

9::యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే

10::వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ)
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి

11::ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః

12::త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ

:::ఫలశ్రుతి:::
ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్
ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది.అన్ని జబ్బులూ హరింపబడతాయి                        

శ్రీ సూక్తం

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

ఆదిత్యవర్ణే తపసో థిజాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్

ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణా”మ్ హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలా”మ్ పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీ”మ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వా”న్, విందేయం పురుషానహమ్

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్

             ~ ఓం శాంతిః శాంతిః శాంతిః ~

సంకష్టహరచవితి వ్రత విధానం :

ఓం గం గణపతయే నమః
సంకష్టహరచవితి వ్రత విధానం :

సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, #సంకష్టహర_చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. #గణపతి కి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )

ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.

ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి మంగళవారం వచ్చింది.)

13 జూన్2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.50 నిమి||

హనుమద్వ్రతము ఎక్కడ చేయాలి?

వాస్తవానికి పంపానదీ తీరమునందు కూర్చొని మాత్రమే హనుమద్వ్రతము చేయాలి. వేరొక చోట ఎక్కడ కూర్చొని కూడా హనుమద్వ్రతము చేయరాదు. శాస్త్రము దీనికి ఒక మినహాయింపు ఇచ్చింది. నువ్వు పంపా నదీ తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశం పెట్టి అందులో నీరు పోసి దానికి దారములు కడతారు. అది శాస్త్రము తెలిసిన వారు, ప్రక్రియను నిర్వహించగలిగిన వారు మాత్రమే కడతారు. కలశంమీద కొబ్బ్బరి బొండాం పెట్టి అందులోకి పంపా జలంయొక్క ఆవాహన మంత్రం చెప్తారు. అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్లే లెక్క. అప్పుడు హనుమద్వ్రతం చేస్తారు.

హనుమద్వ్రతం ఎందుకు చేస్తారు?

పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒకరాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి? అన్నారు. ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం అది అని రాజుతో హనుమద్వ్రతం చేయించారు. రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు. చేయగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటు వంటి వారిలో ద్రౌపదీ దేవి కూడా ఉన్నది. ద్రౌపదీ దేవి కూడా హనుమయొక్క ఆరాధన చేసి తన భర్తలయొక్క విజయాన్ని పొందగలిగింది. ఆయన కాలాతీతుడు. యుగములు మారిపోతాయి. కానీ హనుమ కనపడతారు మీకు. త్రేతాయుగంలోనూ, ద్వాపరయుగంలోనూ, హనుమ ఉన్నారు. గరుడ గర్వభంగాన్ని చేసిన వ్యక్తి హనుమే. సత్యభామయొక్క గర్వభంగం చేసిన వారు కూడా హనుమే. సత్యభామకి చాలా అహంకారం ఉండేది నా అంత అందగత్తె లేదు ప్రపంచంలో అని. అందమునందు ఆవిడకున్న అతిశయమును పోగొట్టాలి అని అనుకున్నారు కృష్ణ పరమాత్మ. భర్తే పోగొడితే అంత మర్యాదగా ఉండదు. కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు చతురుడు గనుక హనుమకి కబురు చేశారు. గరుడుడు వెళ్ళి చెప్పాడు కృష్ణుడు నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు అని. కృష్ణుడితో మాకేం పని? మేము రామ దర్శనమైతేనే చేస్తాం అన్నారు. ఆయనకి రామావతారమునండు ఉన్న ప్రీతి అటువంటిది. రాముడే పిలుస్తున్నారు అని మళ్ళీ కబురు చేశారు. ఇందులో అంతర్భాగంగా గరుడ గర్వభంగం కూడా చేశారాయన. గరుడ అనుకున్నాడు నా అంత వేగంగా హనుమ ఎక్కడ వెళతాడు. చాలా వృద్ధుడు ఆయన. నా మూపున కూర్చోండి. స్వామి దర్శనానికి తీసుకు వెళతాను అన్నారు. నా స్వామా పిలిచినది అని ఒక్క దూకు దూకారు. గరుడుడి కన్నా వేగం ఉన్నవారు ఉండరు కదా! గరుత్మంతుడు ఆశ్చర్యంగా చూసేసరికి వెళ్ళిపోయాడు. వెనక గరుత్మంతుడు లోపలి వచ్చాడు. సుదర్శనుడు అడ్డు వచ్చి లోపల ఉన్నది కృష్ణుడు, నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. ఈయనెవరు నాకు అడ్డురావడానికి? అని చటుక్కున చేత్తో పట్టుకొని నోట్లో వేసుకొని మ్రింగేసి లోపలి వెళ్తే కృష్ణుడు రాముడిలా దర్శనమిచ్చారు ఆయనకి. వెంటనే రాముని పాదములపై పడి కన్నీటితో అభిషేకం చేసి ప్రక్కకి చూశారు మా అమ్మ సీతమ్మ పాదాలు ఏవి? అని. సత్యభామాదేవి నిలబడి ఉంది. స్వామీ! ప్రక్కన అమ్మ కదా ఉండాలి. దాసీ ఉన్నదేమి? అని అడిగారు. సత్యభామ ఆశ్చర్యపోయింది. కృష్ణ భగవానుడు ఈమె దాసీ కాదు. ఈ అవతారమునందు నా పత్ని. నీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశతో ఉన్నది అన్నారు. హనుమా! నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నిన్ను ఎవరూ అడ్డగించలేదా? అని అడిగాడు కృష్ణుడు. ఎవరో సుదర్శన చక్రంట, నువ్వెలా లోపలికి వెళ్తావు అన్నాడు, స్వామీ! మ్రింగేశాను అడ్డు వస్తోందని వదిలేస్తాను అని ఒక త్రేనుపు తేన్చి వదిలేశాడు. అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్వభంగం అయింది. అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు హనుమ ఇటు వచ్చాడా? అని. తెల్లబోయి చూశాడు. గరుత్మంతా! చూశావా హనుమ వేగం అన్నారు. నన్ను మించిన వేగం లేదు అనుకొనేవాణ్ణి స్వామీ. ఇంతమందికి ఏకకాలంలో పాఠం చెప్పేశాడు. ద్వాపర యుగం వరకు గర్వభంగం చేస్తూ ఉద్ధరించినటువంటి మహోత్కృష్ట మైనటువంటి స్వరూపం హనుమయొక్క స్వరూపం. ఆనాడు చంద్రవంశంలో ప్రభవించినటువంటి సోమదత్తుడు అనే రాజు హనుమద్వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమయొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు, సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసి ఫలితమును పొందిన మహోత్క్రుష్టమైన వ్రతము హనుమద్వ్రతము. వ్రతము చేయడం ఎంతో వ్రతముయొక్క ప్రసాదమును స్వీకరించడం కూడా అంతే. ఇవాల్టి రోజున ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు. ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నారనుకోండి హనుమత్ వ్రతాన్ని పరిపూర్ణముగా చేసినటువంటి ఫలితము వచ్చేస్తుంది.

Be humble, it costs nothing...

Amitabh Bacchan says..."At the peak of my career, I was once travelling by plane. The passenger next to me was elderly gentleman dressed in a simple shirt
and pants. He appeared to be
middle class, and well educated.
Other passengers  perhaps recognising who I was, but this gentleman appeared to be
unconcerned of my presence... He was reading his paper, looking out of the window, and when tea was served, he sipped it quietly.
Trying to strike a conversation with him I smiled. The man courteously smiled back and said 'Hello'.
We got talking and I brought up the subject of cinema and movies and asked, 'Do you watch films?'
The man replied, 'Oh, very few.
I did see one many years ago.'
I mentioned that I worked in the movie industry.
 The man replied.." oh, that’s nice. What do you do?'
I replied, 'I am an actor '
The man nodded, 'Oh,  that's
wonderful!'  And that was it...
When we landed, I held out
my hand and said, " It was good to travel with you. By the way, my name is Amitabh Bacchan !'
The man shook my hand
and smiled, "Thank you... nice to have met you..I am J. R. D. Tata!"
I learned on.that day that no matter how big you think you. are, there is always someone bigger than you.

Be humble, it costs nothing.

🍂__________🍂
          B E H A V I O R
             Is always Greater
          Than Knowledge,
         Because In Life There
           Are Many Situations
            Where Knowledge
           Fails But Behaviour
                  Can Handle
             E V E R Y T H I N G.
🍂__________🍂

Why Dharba (holy grass) is used as ring during on our auspicious and inauspicious occasions ?

Findings of a research fellow and known person of our Hindu rituals...

"This article is on one of the practices widely used by Indian Brahmins all over using a Holy Grass named Darbha, Dharbham or Dharbai.

The botanical name is "Eragrostis cynosuroides and in Hindi they call this as Kus or Kusha. Brahmins use this Dharbai grass in all functions, auspicious or inauspicious.

A performing person needs to wear a ring made of this Dharbham. But many have lost the reason of why it is to be used in the first place.

What I learnt from my father is proved to be accurately correct by a Medicine Practitioner. A Medical Practitioner once visited my home. When the topic turned to many subjects, I needed to tell him about the Holy Grass named Dharbham. When I told him about the usage and the values, he could not just believe my words. So, he took out a bunch of the Dharbham from me, went straight to the clinic to take an X-ray of his palm, by covering his hand with the Dharbham. To his utter surprise, he found that the grass absorbed about 60% of (X-ray) radiation

When the so powerful X-ray radiation can be absorbed by the Holy Grass, why can it not absorb the ill-radiations spread over the atmosphere?

At the time of Solar eclipse or Lunar eclipse our elders used to keep this Holy grass in all the food containers in the house to protect from radiation of eclipses.

While chanting and reciting some Vedic phrases and verses, one needs to wear a ring made of Dharbham on his right hand ring finger. This is most essential, while performing all the rituals, such as Agni Santhanam, Thiru-Aaradhanam, all sorts of
Havans known as Homam etc.

The count of leaves depends upon the function that is held viz. for some functions related to death only single leaf Dharbham is used; for auspicious and daily routine a ring made of two leaves is used; for inauspicious but not death related functions, (i.e. Amavasya Tharppanam,Pithru Pooja etc) a three-leaf Dharbham ring is used. And for the Temple Prayer and Pooja, a four-leaf Dharbham ring is used.

Also, when a fire ritual known as Agni Santhana is performed, these Dharbham are spread all the four sides of the Agni Kundam. Also, during the Eclipse time, these Dharbham are used to cover all food items to protect them from the harmful ultra violet radiation.

Whenever any function is held, firstly they perform a site-cleansing act known as "Shudhhi Punyaahavachanam". While reciting the selective versus, they hold the Dharbham bunch in their hand and
placing the tip point of it over the vessel containing water thus the recited vibration values are absorbed by water in the vessel through the Dharbham.

They found that the Holy Grass known as Dharbham has the highest value in conducting the phonetic vibrations through its tip. Later, they sprinkle the Holy water at every nook and corner of the place, where the function is held

Dharbham without the tip is considered of no value, as the conductor type value is lost in it.

Our Rishis were of greater knowledge than today's scientists , today's science is struggling to understand the inventions of ancient Great Rishis..

"Let us save our ancient science and our great heritage".

[1:45 PM, 6/9/2017] Frnds Balasubramanyam Garu: It seems a hard way to establish that Vedas are great and our Rishis are super great.  It seems all the more easy to state what seems more reasonable.  In the days of Vedas when many things were based on direct observations rather than intense research empirical aspects dominated the teachings.  Nothing wrong in that.  And they are also saw the incorrect.  So they should be respected or atleast believed because they worked for their times.  That way we can live without conflicts and confrontation.  Nobody is denying that you were great.  They are just asking you to be great.  For that mere chanting of greatness is not sufficient nor is not so relavent evidencing.  For that we should know the empirical things more completely and place them in the context.

For example our fore fathers  used Bullock carts for a reason.  We don't need to prove them right or better than the new generation cars or similar.  Let us try to look for the truth for self than for others.  Vedas are great for a reason.  Not because they are better than modern day science.  For example if you understand the episode of Goverdhana Giri in Sri Krishna story you will realize that Krishna rejected worshipping Indra?  Think why?  Interestingly he did not reject it in full as noted in Bhagavad-Gita. How?  Our focus should be on such interesting things than justifying rituals.                      
The rituals are being adopted as per the guidance of ancient Rushis as in the directions of Vedas.  Present science is also based on Ancient Vedas only which were proved by German people who are mostly adopting the values and essence of Our Vedas which nobody can deny.  Present topic/subject is to let known the values of Darbha (Holy grass)  which is being in use by some section of people of present generation. Accordingly  Lord Krishna has pardoned Indra (as in Indra Garva bhanga Episode) when prayed, at the time of Govardhan giri but Indra paid dividends for his own mistakes/  misbehavior who was ultimately has been ignored and not rejected. Here the concept is to show the aesthetic values of our holy grass (Darbha) which has interesting knowledge to justify the rituals who regularly follow and no way  to compare with present/modern science. More over Scientists are doing more inventions based on our Vedas, to believe, refer any one of the Scientists in their given subject. Hence given a focus on the importance of our available material for performing the rituals and nothing stands for comparison with Modern Science.

మనము చేసే సాధన పూజలలో ఆటంకాలు ఎందుకు వస్తాయి


1.అక్రమార్జితం ఉన్న
2.ఇంటిలో శుచిగా లేక
3.పెద్దలనుదూషించటం
4.నమ్మకం లేకపోవటం
5.పరనింద
6.ఆసన శుద్ధి లేక
7.నిచులతో స్నేహం
8.పరనిందాసాక్తి
9.కుట్టిల బుద్ది
10.కోరారాని కోరిక
      కోరడం  ఇవి

ఈశ్వర పూజకు మారేడు దళాలు ఎందుకు?

“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు.

మూడు డళములు కలసి ఒక్క అండముననే ఉండును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా,

“పూజకుడు – పూజ్యము – పూజ”,
“స్తోత్రము – స్తుత్యము – స్తుతి”,
“జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము ”  అని అర్థాలు చెప్పు చున్నారు.  ఈ విధంగా  (3×3) మూడు, మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానము, ఇదియే అజ్ఞానము, వేరువేరుగా కనిపించినను, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, “ఓ మహాదేవా!” సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవే “మారేడుదళము” నందు మూడు పత్రములుగా వేరువేరుగా వున్నట్లు తోచుచున్నావు.

“పూజకుడవు నీవే, పూజింపబడునది నీవే, పూజాక్రియవు నీవే” – అనే భావంతో అభేదబుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి, మరియు పుణ్యఫల ప్రదము.  ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు. ఈ జ్ఞానరహస్యమును తెలుసుకుని – బిల్వపత్రరూపముతో “త్రిపుటి జ్ఞానమును” నీ పాదములచెంత నేను సమర్పించుచున్నాను.  ‘శివోహం – శివోహం ‘ అను మహావాక్య జ్ఞానమును, స్థిరపర్చునదియే బిల్వార్చనయగును.

పవిత్రమగు ఈశ్వర పూజకు ఈ “బిల్వపత్రము” సర్వశ్రేష్ఠమైనది మరియు అతి పవిత్రమైనది. శివార్చన లకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళముననే ఉపయోగించవలెను. ఒకసారి కోసిన బిల్వపత్రములు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కల్గియుండును. వాడిపోయినను దోషములేదు, కాని మూడురేకులు మాత్రము తప్పనిసరిగా ఉండవలెను.

ఏకబిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమవైపునది బ్రహ్మ అనియు, కుడీవైపునది విష్ణువనియు, మధ్యనున్నది సదాశివుడనియు, పురాణములలో తెలియుచున్నది. మరియు బిల్వదళములోని ముదుభాగమునందు అమృతమును, వెనుక భాగమున యక్షులును వుండుటచేత, బిల్వపత్రము యొక్క ముందుభాగమును శివునివైపు వుంచి పూజించాలి.

బిల్వవనము కాశీక్షేత్రముతో సరిసమానమైనది అని శాస్త్రములలో తెలుపుచున్నారు. మారేడుచెట్టు వున్నచోట ఆ చెట్టు క్రింద శివుడు ఉంటాడు.

ఇంటి ఆవరణలో ఈశాన్యభాగమున మారేడు చెట్టు వున్నచో, ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కల్గును. తూర్పున వున్నచో సుఖప్రాప్తి కల్గును, పడమరవైపున వున్నచో సుపుత్రసంతానము కల్గును. దక్షిణవైపున వున్నచో యమబాధలు వుండవు.

శ్లో!!  బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాపసమ్హారం ఏకబిల్వం శివార్పణం!

బిల్వపత్రము యొక్క దర్శనంవలన పుణ్యము లభించును, వాటిని స్పృశించుట వలన సర్వపాపములు నశించును. ఒక బిల్వపత్రమును శివునికి భక్తిశ్రధ్ధలతో అర్పించుటవలన, ఘోరాతిఘోరమైన పాపములు సైతము నిర్మూలమగును. ఇట్టి త్రిగుణములు గల  బిల్వదళమును నీకు అర్పించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము.

లలితా సహస్రం

లలితా సహస్రనామస్తోత్రం అని చాలామందికి తెలుసు. కాని దాని అసలు పేరు లలితా రహస్యనామస్తోత్రం. ఎందుకనగా జగన్మాత యొక్క ఈ వెయ్యి నామములకు రహస్యమైన అర్థములు ఉన్నాయి. ఈ నామములు మానవ కల్పితములు కావు,కవి విరచితములు కావు.ఇవి స్వయానా జగన్మాత యొక్క పరివారశక్తులైన వశిన్యాది వాగ్దేవతలచే చెప్పబడినట్టి దివ్య నామములు మరియు మంత్రములు.

లలితా సహస్రనామ పారాయణ మాహాత్మ్యం ఇంతా అంతా కాదు.భక్తితో పారాయణ చేస్తే సద్యోఫలితం ప్రాప్తించటం మనం నిదర్శనంగా చూడవచ్చు. సాక్షాత్తూ జగన్మాత అనుగ్రహం పొందగలిగితే ఇక మానవజన్మకు అంతకు మించిన పరమప్రయోజనం ఉండదు.ఈ సహస్రనామములలో ఎన్నో ఆరాధనావిధానాలు,ఉపాసనాపద్దతులు,యోగ,తంత్ర రహస్యాలు సూక్ష్మంగా ఇమిడి ఉన్నాయి.(ఇంకా ఉంది)

ఏ శక్తి చరాచర ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములను చేస్తూ ఉన్నదో ఆ శక్తియే జగన్మాత అనగా పరాశక్తి. ఈ ప్రక్రియతో సంబందంలేని నిశ్చల మైన స్థితిలో ఉన్న అదే శక్తిని పరమశివుడు అని తంత్రములు పిలిచాయి. కనుక శివుడు శక్తి అభేదములు. రక రకాలయిన మతాలు రక రకాలయిన పేర్లతో పిలుస్తున్నది ఈ శక్తినే గాని వేరొకటి కాదు.

ఆ జగన్మాత యొక్క వెయ్యి దివ్య నామములే లలితా సహస్ర నామములు. 'లలితా' అనే నామమే అత్యంత మనోహరమైనట్టిది.సమస్త చరాచర సృష్టికి ఆధారమైనట్టి శక్తి 'లలిత'.అనగా లలితమైన స్వరూపం కలిగినట్టిది. ఆర్ద్రమైనట్టి తత్వము కలిగినట్టిది.భయంకరమైన శక్తి కాదు.శరత్కాల చంద్రుని వలె లలితమైనట్టి శక్తి. చల్లని చూపులతో తన బిడ్డలను కాపాడుతూ ఉండే ఆధారశక్తి. భగవంతుని తల్లిగా భావించటం భారతీయ మతంలోని విశిష్టత.

ఈ రహస్య నామములలోని రహస్య ప్రక్రియలను తెలుసుకోలేక పోయినా ఆచరించలేక పోయినా, కనీసం సాత్వికమైన భక్తితో పారాయణ చేసి ఆ జగన్మాతను ప్రార్ధిస్తే తప్పక మన గమ్యాన్ని చేరగలం. ఇక ఆ రహస్యములు తెలిసి ఆచరించే వారి పని వేరే చెప్ప వలసిన పని లేదు. ఈ భూమిపైన వారే నడిచే దేవతలని చెప్ప వచ్చు.

Thursday, June 8, 2017

తీర్ధం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా?


తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం.
కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా?

ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం..!!

దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో పంచామృతాలు,
తులసి దళాలు,
సుగంధ ద్రవ్యాలు,
మంత్ర శక్తులు ఉంటాయి.
దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది.
తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి.

మొదటిసారి తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది.

రెండవసారి తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.

ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి.

మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.

దేవుడికి పూజలు చేసే పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు.

అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం!!

మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కాని అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది.

ముఖ్యంగా మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కలిపించండి..!

Friday, June 2, 2017

Do these.. And YOU WILL BE RICH

Once, a very poor man came to Buddha.

He asked:
- Why am I so poor?

Buddha answered:

- You are poor because you don’t practice generosity. You don’t practice charity.

- But how can I practice charity if I don’t have anything to give?

- You have five treasures that you can share with others.

First, you have your face.
You can share your smiles with others.. It's free.. And awesome.. And has an amazing impact on others..

Second, you have your eyes.
You can look at others with eyes full of love and care.. Genuinely you can impact millions.. Make them feel so good..

Third, you have your mouth.
With this mouth you can say nice things to others.. Talk good.. Make them feel valued.. Spread joy and positivity..

Then, you have a heart.
With your loving heart you can wish happiness to others.. Make others feel a bundle of emotions.. Touch their lives..

Last treasure that you possess is your body..
With this body you can do many good things to others.. Help the people who need.. Help is not money.. A small caring gesture can light up lives..

Do these.. And YOU WILL BE RICH 😇

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...