Friday, August 28, 2020

భక్తునికి మహర్షికి జరిగిన సంభాషణ

ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు. కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది..

⚜️ స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ? ఎలా ఉంటాడు ? అని అడిగాడు.

💫 అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ.. నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన.. అంటూ ఒక మహా వృక్షం చూపించి అది ఏమిటి నాయన అన్నాడు.

⚜️ అది వృక్షం.

💫 ఓహో వృక్షమా ! ఎలా వచ్చింది ?

భక్తునికి మహర్షికి జరిగిన సంభాషణ ⚜️

ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు. కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది..

⚜️ స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ? ఎలా ఉంటాడు ? అని అడిగాడు.

💫 అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ.. నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన.. అంటూ ఒక మహా వృక్షం చూపించి అది ఏమిటి నాయన అన్నాడు.

⚜️ అది వృక్షం. భక్తునికి మహర్షికి జరిగిన సంభాషణ ⚜️

ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు. కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది..

⚜️ స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ? ఎలా ఉంటాడు ? అని అడిగాడు.

💫 అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ.. నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన.. అంటూ ఒక మహా వృక్షం చూపించి అది ఏమిటి నాయన అన్నాడు.

⚜️ అది వృక్షం.

💫 ఓహో వృక్షమా ! ఎలా వచ్చింది ?

⚜️ విత్తనం ద్వారా వచ్చింది స్వామి.

💫 సరే అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు.

⚜️ ఎందుకు స్వామి ? మహావృక్షం కదా ! త్రవ్వితే చచ్చిపోతుంది.

💫 చచ్చిపోతుంది కాని ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది !

⚜️ అయ్యో స్వామి ! అదెలా సాధ్యం అవుతుంది ?

💫 విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు. విత్తనం చూడలేమా ?

⚜️ విత్తనమే చెట్టు. చెట్టుకి విత్తనానికి తేడా లేదు. విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా !

💫 ఇదే నాయన నీ సందేహానికి సమాధానం.

⚜️ అదెలా స్వామి ? 

💫 విత్తనం అనేది పరమాత్మ ఆ పరమాత్మే వృక్షం. అనగా సృష్టి. సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము.

⚜️ మరి విగ్రహారాధన ఎందుకు స్వామి ?

💫 పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ? ఏమి అర్థం కాదు. అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. ధ్యానం నిలబడుతుంది. అంతేతప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు. అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనిగ్రహించాడు. అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు.

💫 సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. భగవంతుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు. సాధ్యం కాదు. అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు. అది ఒక మార్గం. దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు !

⚜️ స్వామి ! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు ?

💫 భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు. మరొకడు గుడి కట్టాడు. మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు. మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడు కోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం. పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడా లేదు. ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.. నగలు పెట్టినవాడిలో ఉన్నాడు. దోచుకెళ్ళినవాడిలోనూ ఉన్నాడు. తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు !

💫 ఓహో వృక్షమా ! ఎలా వచ్చింది ?

⚜️ విత్తనం ద్వారా వచ్చింది స్వామి.

💫 సరే అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు.

⚜️ ఎందుకు స్వామి ? మహావృక్షం కదా ! త్రవ్వితే చచ్చిపోతుంది.

💫 చచ్చిపోతుంది కాని ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది !

⚜️ అయ్యో స్వామి ! అదెలా సాధ్యం అవుతుంది ?

💫 విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు. విత్తనం చూడలేమా ?

⚜️ విత్తనమే చెట్టు. చెట్టుకి విత్తనానికి తేడా లేదు. విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా !

💫 ఇదే నాయన నీ సందేహానికి సమాధానం.

⚜️ అదెలా స్వామి ? 

💫 విత్తనం అనేది పరమాత్మ ఆ పరమాత్మే వృక్షం. అనగా సృష్టి. సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము.

⚜️ మరి విగ్రహారాధన ఎందుకు స్వామి ?

💫 పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ? ఏమి అర్థం కాదు. అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. ధ్యానం నిలబడుతుంది. అంతేతప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు. అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనిగ్రహించాడు. అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు.

💫 సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. భగవంతుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు. సాధ్యం కాదు. అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు. అది ఒక మార్గం. దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు !

⚜️ స్వామి ! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు ?

💫 భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు. మరొకడు గుడి కట్టాడు. మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు. మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడు కోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం. పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడా లేదు. ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.. నగలు పెట్టినవాడిలో ఉన్నాడు. దోచుకెళ్ళినవాడిలోనూ ఉన్నాడు. తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు !

⚜️ విత్తనం ద్వారా వచ్చింది స్వామి.

💫 సరే అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు.

⚜️ ఎందుకు స్వామి ? మహావృక్షం కదా ! త్రవ్వితే చచ్చిపోతుంది.

💫 చచ్చిపోతుంది కాని ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది !

⚜️ అయ్యో స్వామి ! అదెలా సాధ్యం అవుతుంది ?

💫 విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు. విత్తనం చూడలేమా ?

⚜️ విత్తనమే చెట్టు. చెట్టుకి విత్తనానికి తేడా లేదు. విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా !

💫 ఇదే నాయన నీ సందేహానికి సమాధానం.

⚜️ అదెలా స్వామి ? 

💫 విత్తనం అనేది పరమాత్మ ఆ పరమాత్మే వృక్షం. అనగా సృష్టి. సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము.

⚜️ మరి విగ్రహారాధన ఎందుకు స్వామి ?

💫 పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ? ఏమి అర్థం కాదు. అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. ధ్యానం నిలబడుతుంది. అంతేతప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు. అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనిగ్రహించాడు. అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు.

💫 సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. భగవంతుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు. సాధ్యం కాదు. అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు. అది ఒక మార్గం. దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు !

⚜️ స్వామి ! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు ?

💫 భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు. మరొకడు గుడి కట్టాడు. మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు. మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడు కోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం. పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడా లేదు. ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.. నగలు పెట్టినవాడిలో ఉన్నాడు. దోచుకెళ్ళినవాడిలోనూ ఉన్నాడు. తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు !

ధర్మ_సూత్రాలు

1. వాల్మీకి శ్రీరామ పట్టభిషేకానంతరం రామాయణ రచన చేశాడు. ముందుగా ఊహించి వ్రాసినది కాదు.

2. వినాశ కాలం వచ్చినవారు వివేకమును కోల్పోయి ధర్మవిరుద్ధమైన పనులు చేసి నశిస్తారు.

3. ఎవరిపాప కర్మలకు వారే బాధ్యులు. కానీ, పాపంలో భాగం కూడా పిల్లలకు రావటం తప్పదు.

4. రావణుడు, ఆంజనేయుడు నవ వ్యాకరణాలు చదివిన సర్వ శాస్త్రవేత్తలు.

5. పరమార్థం తెలియనిదే జీవితానికి ప్రయోజనం లేదు.

6. వ్యాసమహర్షి మహాభారతాన్ని కురుక్షేత్రము అయిన తరువాత చాలాకాలంకి వ్రాసిరి.

7. కైవల్య ముక్తి అంటే మోక్షమే. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగనే ముక్తుడై యుండడం. జీవన్ముక్తికి ప్రారబ్దము నశించగావిదేహముక్తుడవుతాడు.

8. భగవత్కథలు ఎప్పుడూ మిధ్యలు కావు. ఇది పెద్దలమాట.

9. పున్నామ నరకం నుంచి రక్షించే వాడే పుత్రుడు.

10. నవగ్రహ స్తోత్ర పఠనంవల్ల నవగ్రహాలు ప్రసన్నములై శుభ ఫలాన్ని యిస్తాయి.

11. ఇతరులకు అపకారం చేసి, ఇతరుల బాధలవల్ల సంతోషము పొందే దుర్మార్గుడిని ఖలుడు అంటారు.

12. జమ్మి చాల పవిత్రమైన చెట్టు. అగ్ని స్వరూపము.

13. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చాల మంచిపని. అంత మాత్రంచేత తద్దినాలు ఎగ్గొట్ట కూడదు. శరీరం ఉన్నంతవరకు పితృ దేవతలకు తద్దినం పెట్టుట శాస్త్రీయ ధర్మము.

14. ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి ఎప్పుడూ దుఃఖపడకూడదని, సత్పురుషులను, ద్వేషించకూడదని, స్త్రీలను పరాభవించకూడదని, పరద్రవ్యాన్ని అన్యాయంగా అపహరించకూడదని, మహాభారతం ద్వారా గ్రహించిన నీతి.

15. భగవంతుని త్రికరణశుద్ధిగా పరమోత్తమ భక్తితో ఆశ్రయించిన భక్తులకు దేహాభిమానముగానీ, అహంకారముగానీ ఏమాత్రము వుండకూడదు.

16. పూర్వ కర్మను బట్టి ఇప్పటి జీవితంలో సుఖదుఃఖాలు సంప్రాప్త మౌతాయి.

17. దేవాలయల్లో ధ్వజస్థంభాలు పవిత్రమైనా, కాపురాలుండే ఇళ్ళపైన వాటి నీడ పడడం శాస్త్ర విరుద్ధం.

18. అశ్వథామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.

19. గురువునకు, దైవమునకు ఎప్పుడూ వంగి నమస్కారం పెట్టగూడదు. సాష్టాంగం గానే పెట్టాలి.

20. శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టగూడదు.

21. జగమెరిగినవాడు అంటే తత్త్వవేత్త అన్నమాట. అతనికి దేహాభిమానం లేదు.

22. రాధ గోకులమునందు పరాశక్తి. శ్రీకృష్ణుడు పరమాత్మ. శక్తి, శక్తిమంతుల అభిన్నమైన ప్రేమ, భక్తులకు ఆదర్శం.

23. గాయత్రీ మంత్రం జపమాలతో చేసిన ఉత్తమము. విశేష ఫలం.

24. గాంధారి గర్భవతి గా వున్నప్పుడు, సేవ చేసిన మరొక స్త్రీకి కలిగిన ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సువుడు.

25. విష్ణుమూర్తికి ఇద్దరు కుమారులు, బ్రహ్మ మరియు మన్మథుడు.

26. భక్తివల్ల జ్ఞానము, రక్తివల్ల అజ్ఞానము కలుగును.

27. కృతయుగమునందు తప్పస్సు, త్రేతాయుగమునందు జ్ఞానము, ద్వాపరయుగమునందు యజ్ఞము, విశేష ప్రాముఖ్యమును పొందియున్నవి. కలియుగమున దానము చేయుటయే ముఖ్య కర్తవ్యము.

28. ఏకాదశి వ్రత ఉపవాసమునకు దశమినాటి రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి పూర్తి ఉపవాసం. ద్వాదశి ఘడియలు ఉండగానే భుజించుట సంప్రదాయం. దీనినే విష్ణువాసం అంటారు.

29. శివుడు అభిషేక ప్రియుడు కావున లింగరూప అభిషేకమే ఆయనకు ప్రియం.

30. మానవ జన్మకు జ్ఞానం విశేషం.

శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి?

విష్ణు సహస్ర నామాలను గురించి, వాటి విశేషాలను గురించి మహాభారత కథ వివరిస్తుంది. అయితే మళ్ళీ అంతటి శక్తి కలిగిన శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి? దాంతో పాటుగా శ్రీ మహావిష్ణువు చేతిలోకి సుదర్శన చక్రం ఎప్పుడు వచ్చి చేరింది? అనే విషయాలను గురించి వివరించి చెప్పే ఈ కథా సందర్భం శివపురాణం కోటి రుద్ర సంహిత ముప్పై అయిదు, ముప్పై ఆరు అధ్యాయాలలో కనిపిస్తుంది. సర్వ ఆపదల నుండి ముక్తిని పొందటం కోసం శివ రూప ధ్యానం, శివ సహస్రనామ పఠనం ఉపకరిస్తాయని శ్రీ మహావిష్ణువుకు సాక్షాత్తు శివుడే చెప్పాడు. నిత్యం శివ సహస్ర నామాలను పఠించినా, పఠింపచేసినా దుఃఖమనేది ఉండదు. ఆపదను పొందిన వారు శివ సహస్రనామాలను యధావిధిగా వందసార్లు పఠిస్తే శుభం కలుగుతుంది. ఈ స్తోత్రం రోగాలను నాశనం చేసి విద్యను, ధనాన్ని, సర్వ కామనలను నిత్య శివభక్తిని ఇస్తుంది. ఇలాంటి ఉత్తమ ఫలితాలు ఎన్నెన్నో శివ సహస్రనామ పఠితకు దక్కుతాయని శివ సహస్రనామ పఠన ఫలంలో శివుడు చెప్పాడు.

శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి?

పూర్వం ఓసారి దేవతలకు, రాక్షసులకు భీకర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో దేవతలు ఎన్నో రకాలుగా బాధలను పొందుతూ ఉండేవారు. చివరకు వారంతా కలిసి శ్రీ మహా విష్ణువు దగ్గరకు వెళ్ళి తమ కష్టాలను తీర్చమని వేడుకొన్నారు. విష్ణువు వారందరికీ ధైర్యం చెప్పి క్షణకాలం పాటు మనస్సులో శివుడిని ధ్యానించాడు. ఆ తర్వాత తాను కైలాసపతిని ఆరాధించి దేవతలకు శత్రువుల బాధలు లేకుండా చేస్తానని విష్ణువు చెప్పి అందరినీ వారి వారి నెలవులకు పంపాడు. ఆ తర్వాత శ్రీమహా విష్ణువు దేవతల జయం కోసం కైలాసానికి వెళ్ళి అక్కడ కుండాన్ని స్థాపించి దానిలో అగ్నిని ప్రతిష్ఠించి, ఆ పక్కన ఓ పార్థివ లింగాన్ని కూడా ప్రతిష్టించి తపస్సుకు ఉపక్రమించాడు. ఎంతకాలానికీ శివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో తన తపస్సును, శివారాధనను మరింత వృద్ధి చేశాడు.

శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి?

హిమాలయాల చెంతనే ఉన్న మానస సరోవరంలో లభించే అరుదైన వెయ్యి కమలాలను తెచ్చి ప్రతి రోజూ భక్తితో పూజ చేస్తూ ఉండేవాడు. దీక్షతో విష్ణువు చేస్తున్న ఆ పూజను పరీక్షించాలనుకొన్నాడు శివుడు. ఓ రోజున విష్ణువు మానస సరోవరం నుండి వెయ్యి పూవులను తెచ్చి ప్రతిరోజూ తాను శివ సహస్ర నామాలతో పూజ చేస్తున్నట్టుగానే ఆ రోజు కూడా పూజకు ఉపక్రమించాడు. శివ సహస్ర నామాలలోని తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలను పఠిస్తూ అన్ని పూవులతోనూ పూజ చేశాడు. చిట్టచివరి నామం పఠిస్తూ పువ్వు కోసం చూసిన విష్ణువుకు అది కనిపించలేదు. ఎలాగైనా సహస్ర నామాలను పువ్వులతో కలిపి పూజ చేయాల్సిందేనని దీక్ష పట్టిన విష్ణువు కమలాన్ని పోలిన తన కన్నునే శివుడికి అర్పించి పూజ చేయాలని నిర్ణయించుకొన్నాడు. దేవతల కోసం అంతటి త్యాగానికి సిద్ధపడిన విష్ణువును చూసి శివుడు ఎంతో ఆనందించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. లోకకల్యాణం కోసం గొప్ప త్యాగానికి సిద్ధపడిన విష్ణువుకు ఏ వరమిచ్చినా తక్కువేనని శివుడు అన్నాడు. అప్పటికి రాక్షస సంహారం కోసం తేజో రాశిలాంటి సుదర్శన చక్రాన్ని విష్ణువుకిచ్చి దాంతో దేవతలకు శత్రుపీడను తొలగించమని విష్ణువుకు చెప్పాడు శివుడు. అంతేకాక దీక్షతో శ్రీ మహావిష్ణువు పఠించిన శివ సహస్ర నామాలను ఎవరు పఠించినా వారికి సకల శుభాలు, విజయాలు చేకూరుతాయని పలికి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత విష్ణువు నిరంతరం సుదర్శన చక్రాన్ని ధరిస్తూ దేవతల శత్రువులను సంహరిస్తూ వారికి శాంతిని కలిగించసాగాడు.

ఈ కథా సందర్భంలో పవిత్రమైన శివ సహస్ర నామాలను తొలిగా జపించింది విష్ణువు అని, శివుడు విష్ణువుకు సుదర్శనాన్ని బహూకరించాడని తెలుస్తోంది. వాటితోపాటు శ్రీమహావిష్ణువు నాయకత్వ లక్షణాలు కూడా స్పష్టంగా వర్ణితమయ్యాయి. దేవతలందరికీ మేలు చేయటం కోసం ఎన్ని కష్టాలొచ్చినా నిలబడి చివరకు త్యాగానికి సహితం వెనుకాడక అంతిమంగా విజయాన్ని సాధించాడు విష్ణువు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఆదర్శప్రాయమని చాటటమే ఇలాంటి కథల లక్ష్యం.

తప్పుచేసినా అతిథి అతిథే!

 🥀రామాయణం యుద్ధకాండలో...రావణ సంహారం అయింది.  

🥀శుభవార్త చెప్పడానికి వెళ్ళిన హనుమ సీతమ్మతో..‘‘.....అమ్మా ! ఆనాడు నేను వచ్చినప్పుడు ఈ రాక్షస స్త్రీలు నిన్ను ఎంత బాధపెట్టారో గుర్తుందా అమ్మా...అనుజ్ఞ ఇయ్యి. 

🥀వీరందరినీ పిడికిలిపోట్లతో చంపేస్తానమ్మా..’’అన్నాడు. దానికి ఆమె అందికదా...‘‘నీ ప్రభువు చెప్పింది నీవు చేసావు, వాళ్ళ ప్రభువు చెప్పింది వాళ్ళు చేసారు. వాళ్ళనెందుకు చంపడం? మరొక్కమాట విను..

🥀‘‘వెనకటికి ఓ వేటగాడు అరణ్యంలోకి వెళ్ళాడు. పెద్దపులి తరిమింది. 

🥀భయంతో పరుగెత్తుతూ దారిలో ఓ చెట్టు కనిపిస్తే పెద్దపులి ఎక్కలేదు కదా అనుకుని అది ఎక్కేసాడు. 

🥀తీరా పైకి వెళ్ళి చూసే సరికి అక్కడ ఓ భల్లూకం(ఎలుగుబంటి)ఉంది. 

🥀దానిని చూసి వణికిపోతుంటే అది అంది కదా..‘‘తెలిసో తెలియకో ప్రాణభయంతో పరుగెత్తుకొచ్చి నేనున్న చెట్టెక్కావు. 

🥀కాబట్టి నీవు నాకు అతిథివి. నిన్ను కాపాడడం నా కర్తవ్యం. నువ్వలాకూర్చో’’ అంది. 

🥀వేటగాడు సేదదీరుతుంటే కింద ఉన్న పెద్దపులి –‘‘వాడు మనుష్యుడు. పైగా వేటగాడు. బాణం వేసి కొడతాడు. ఇప్పుడు మనకు చిక్కాడు. 

🥀మనం ఇద్దరం జంతువులం. వాడిని కిందకు తోసెయ్‌. నేను తిని వెళ్ళిపోతాను. నీజోలికి రాను’’ అంది.

🥀దానికి భల్లూకం బదులిస్తూ–‘‘తెలిసో తెలియకో నేనున్న చెట్టుదగ్గరికి ప్రాణ భయంతో వచ్చాడు కనుక అతను నాకు అతిథి. 

🥀నేను రక్షణ కల్పిస్తాను తప్ప కిందకు తోసి వేయను’’ అని అంది. కాసేపయిన తరువాత భల్లూకానికి నిద్ర వచ్చింది. 

🥀నిద్ర పోతోంది. పెద్దపులి అంది కదా – ‘‘అది భల్లూకం. నిద్రలేస్తే దానికి ఆకలివేస్తుంది. అప్పుడిక వెనకాముందూ చూడదు. నిన్ను చంపేస్తుంది. నా మాట విను. దానిని కిందకు తోసెయ్‌. 

🥀నేను దానిని తిని వెళ్ళిపోతాను. అదెలాగూ చచ్చిపోతుంది, నేనూ ఉండను కాబట్టి నువ్వు నిశ్చింతగా చెట్టుదిగి వెళ్ళిపో..’’ అంది. 

🥀మనుష్యుడు భల్లూకాన్ని కిందకు తోసేశాడు. అది కిందకు పడిపోయే సమయంలో అలవాటు ప్రకారం కింద కొమ్మల్లో ఒక కొమ్మను పట్టుకుని మళ్ళీ పైకి ఎగబ్రాకింది. వెళ్ళి మనుషుడి పక్కన కూర్చుంది.

🥀పెద్దపులి వెంటనే – ‘‘చూసావా మనుష్యుడి కౄరప్రవృత్తి. నువ్వు నిద్రపోతుంటే నిన్ను తోసేయబోయాడు. 

🥀అదృష్టం బాగుండబట్టి కొద్దిలో తప్పించుకున్నావు. ఇప్పటికయినా నా మాట విను. మనుష్యుణ్ణి తోసెయ్‌. నేను నిన్ను వదిలేస్తా. మనుష్యుడిని తినేస్తా.’’ అంది. 

🥀వేటగాడు వణికిపోతున్నాడు... ఇంతలో భల్లూకం అంది కదా..‘‘వాడు కృతఘ్నుడే కావచ్చు. తప్పే చేయవచ్చు. కానీ నా ఇంటికి వచ్చి ఉన్నంతసేపు నా అతిథి. వాడిని తోసేయలేను.’’ అంది.

🥀‘‘హనుమా! నోరులేని ఒక కౄరజంతువు తన దగ్గరకు వచ్చిన వాడిని, పైగా తప్పు చేసిన వాడిని కాపాడింది. మనుష్య స్త్రీగా ప్రవర్తిస్తున్న దానిని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, ధర్మం తెలిసున్న దాన్ని. నన్ను బాధపెట్టారన్న కారణంతో రాక్షస స్త్రీలను నీకు అప్పచెప్పనా? వాళ్ళు నా అతిథుల్లాంటి వాళ్ళు. కాపాడతా’’ అంది. 

🥀అతిథి ప్రాముఖ్యతను వెల్లడిస్తూ రామాయణం మనకు అమూల్యమైన చాలా సందేశాల నిచ్చింది.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం 

మహావిష్ణువుని నారాయణుడు అని పిలవడం వెనుక కారణాలు ఏంటి?

శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం దశావతారాలు ధరించాడు. ఇందులో ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత అనేది ఉన్నది. అయితే త్రిమూర్తులలో ఒకడైన శ్రీ మహావిష్ణుని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అందులో ఒకటి నారాయణుడు. మరి ఈ స్వామిని నారాయణుడు అని పిలవడం వెనుక కారణాలు ఏంటి? నారాయణుడు అంటే అర్ధం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాణికోటి మ‌నుగ‌డ‌కు నీరు అత్యంత ఆవ‌శ్య‌కం. నీరు లేక‌పోతే మ‌నం లేము. అయితే నారాయ‌ణుడు అన్న పేరులో నారము అంటే నీరు అనే అర్థం వ‌స్తుంది. అదేవిధంగా ఆయ‌ణుడు అంటే దారి చూపే వాడు అని అర్థం వస్తుంది. అంటే స‌మ‌స్త ప్రాణికోటికి నీటిని అందించే వాడు క‌నుక‌నే విష్ణువుకు నారాయ‌ణుడ‌నే పేరు వ‌చ్చింది. అంతేకాదు, విష్ణువు నీటి నుంచి ఉద్భ‌వించిన‌ట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకు కూడా ఆయ‌న్ను నారాయ‌ణుడ‌ని పిలుస్తారు.

ఇవే కాకుండా విష్ణువును నారాయ‌ణుడ‌ని పిల‌వ‌డానికి ఇంకొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే నారదుడు ఎల్ల‌ప్పుడూ నారాయ‌ణ‌, నారాయ‌ణ‌ అంటూ స్మ‌ర‌ణ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో విష్ణువును నారాయ‌ణుడని పిల‌వ‌డం మొద‌లుపెట్టార‌ట‌. అదేవిధంగా గంగాన‌ది విష్ణువు పాదాల నుంచి ఉద్భ‌వించ‌డం వ‌ల్ల విష్ణు పాదోదకం అని పేరు వ‌చ్చింద‌ట‌. దీంతోపాటు విష్ణువు ఎల్ల‌ప్పుడూ నీటిలో నివ‌సిస్తాడు కాబ‌ట్టి ఆయ‌న‌కు నారాయ‌ణుడ‌నే పేరు వచ్చిందని చెబుతారు.

ఇంకా నారాయణుడు అంటే పరమాత్మా స్వరూపుడు. భగవత్గిత లో శ్రీకృష్ణుడు అర్జునకు, ఓ అర్జునా నీకు నాకు ఇద్దరికీ శరీరాలు వున్నవి ఇద్దరం కర్మలను చేస్తున్నాము కానీ నేను వీటికి బందీకాను ఎందుకంటే నేను జ్ఞానాన్ని కలిగివున్నాను కాని నువ్వు అజ్ఞానంలో వున్నావు ఆ అజ్ఞానంతో నువ్వు చేసే కర్మలకు నేను చేస్తున్నాను  అనే అహంకారంతో నీ పైన వేసుకొని బందీ అవుతున్నావు. కావున నీవు జ్ఞానివై యోగివై, నీవు చేసే కర్మలు నిష్కల్మషంగా, లోక కల్యానార్ధంగా, ఫలాశక్తిరహితుడవై, నీవు చేసే ప్రతి పని నాకు సమర్పించి నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు అర్జునా అని చెప్పాడు. అంటే ఇద్దరు శరీరాలను కలిగి వున్నారు, ఇద్దరి శరీరాలను వుత్తేజపరిచే ఆత్మ కూడ ఒకటే కానీ శ్రీకృష్ణుడు మాత్రం పరమాత్ముడు అయ్యాడు అదే అర్జునుడు నరుడయ్యాడు ఎందుకంటే అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు కానీ శ్రీ కృష్ణుడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అదియే భేదం. అందుకే వీరిని నర నారాయణులు అని కూడ అంటారు.

పరమశివుని అవతారాలు

లోకహితం కోసం శివుడు ఎత్తిన అవతారాలు......ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురణం ఓసారి తిరగేస్తే అందులో ఎనిమిది రూపాలు ధరించినట్లు పెర్కొంటోంది.

అవేంటంటే....

1. రుద్రుడు !

2.భవుడు !

3.శర్వుడు !

4.ఉగ్రుడు !

5.భీముడు !

6. పశుపతి !

7.ఈశానుడు !

8. మహాదేవుడు !


1) రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అదిష్టించి ఉంటాడు !!

2) శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు !!

3) భవుడు : ఈ జగానికి అత్యంత అవశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

4) ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడై వాయువును అధిష్టించి ఉంటాడు !!

5) భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

6) పశుపతి : సంసార బద్ధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు !!

7) ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యుని లో ప్రకాశిస్తుంటాడు !!

8) మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు 

సూర్య షష్టి - సూర్యపూజ

 భాద్రపద శుక్ల షష్ఠ్యాం సూర్యపూజా కార్యా | సా పరవిద్ధా గ్రాహ్యా.. షణ్మున్వోరితి యుగ్మాగ్నివాక్యాత్| తథా చోక్తం వ్రతచంద్రికాయామ్ –

భాద్రే శుక్లషష్ఠ్యాం వై సూర్యం సమ్పూజయేన్నృప | ఇతి భాద్రపద శుద్ధ షష్ఠియందు సూర్యపూజను చేయవలెను.దీనిని పరవిద్ధగా గ్రహించవలెను. ’షణ్మున్వో’రనియుగ్మాగ్నివాక్యములిట్లు చెప్పినవి. వ్రతచంద్రిక కూడాఇట్లే చెప్పినది.

భాద్రపద శుద్ధ షష్టి అయిన ఈరోజు సూర్య ఆరాధన చేయాలని శాస్త్ర వచనం.    ఈరోజు అందరూ   విధిగా సూర్య నమస్కారాలు ఆదిత్యహృదయం పారాయణము చేయడం మంచిది.

1 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం మిత్రాయ నమ: (ॐ मित्रा नमः)

2 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం రవయే నమః (ॐ रवये नमः)

3 ఓం హృం (ॐ ह्रूं) ఓం సూర్యాయ నమః (ॐ सूर्याय नमः)

4 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం భానవే నమః (ॐ wभानवे नमः)

5 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం ఖగాయ నమః (ॐ खगाय नमः)

6 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం పూష్ణే నమః (ॐ पूष्णे नमः)

7 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం హిరణ్యగర్భాయ నమః (ॐ हिरण्यगर्भाय नमः)

8 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం మరీచయే నమః (ॐ मरीचये नमः)

9 ఓం హృం (ॐ ह्रूं) ఓం ఆదిత్యాయ నమః (ॐ आदित्याय नमः)

10 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం సవిత్రే నమః (ॐ सवित्रे नमः)

11 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం అర్కాయ నమః (ॐ अर्काय नमः)

12 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం భాస్కరాయ నమః (ॐ भास्कराय नमः)

Wednesday, August 26, 2020

సప్తచిరంజీవులు ఎవరు ?

1. అశ్వత్థాముడు

2. బలి చక్రవర్తి

3. హనుమంతుడు

4. విభీషణుడు

5. కృపుడు

6. పరశురాముడు

7. వ్యాసుడు

వారు చిరంజీవులు ఎలా అయ్యారు?

శ్రీకృష్ణ పరమాత్మ శాపము వలన అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహము వల్ల బలిచక్రవర్తి, లోకహితము కొరకు వ్యాసుడు, శ్రీరాముని యొక్క భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహము వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మము కలగడం వలన కృపుడు, ఉత్క్రుష్టమైన తపోశక్తి కలగడం చేత పరశురాముడు సప్తచిరంజీవులు అయ్యారు. ఈ ఏడుగురితో పాటుగా, శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుడిని ప్రతినిత్యం స్మరించుకొన్నచో సర్వవ్యాధులనుంచి ఉపశమనం పొంది శతాయుష్యు కలుగునని శాస్త్ర వచనం.

అక్షరాంకపద్యముల

టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి 

ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో 

త్కటపటహాదినిస్వన  వియత్తలదిక్తటతాటితార్భటో

ద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!


డమరుగజాత డండడమృడండ

మృడండ మృడండ మృండమృం

డమృణ మృడండడండ మృణడండడ

డండ మృడం డమృం డమృం

డమృణ మృడండడంకృతి

విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ

త్ర్పమథన తాండవాటన 

"డ"కారనుత బసవేశ పాహిమాం!


ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం

మృణఢంమృణ ఢంఢణోద్ధణం

ధణనటన త్వదీయడమరూత్థ

మదార్భట ఢంకృతి ప్రజృం

భణ త్రుటితాభ్రతార గణరాజ 

దినేశముఖగ్రహప్రఘర్

క్షణగుణతాండవాటన

"ఢ"కారనుత బసవేశ పాహిమాం!


ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ

ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ

ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ

విక్రమ జృంభణ సంచలన్నభో

ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ 

ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన

ణ్ణ ణ్మృణ తాండవాటన 

"ణ"కారనుత బసవేశ పాహిమాం!


 -మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు "అక్షరాంకపద్యముల" నుండి సేకరణ.

Tuesday, August 25, 2020

ప్రకృతి... నియమాలు.....

ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు...

1. ప్రకృతి యొక్క మొదటి నియమం...

ఒక వేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. అదేవిధంగా మనసును మంచి మరియు ఆధ్యాత్మిక ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి. 

2. ప్రకృతి యొక్క రెండవ నియమం...

ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు. సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు. దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు. భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు. భయస్తులు భయాన్నే పంచగలరు.

3. ప్రకృతి యొక్క మూడవ నియమం...

మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే...

భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి.

ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది.

మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి.

ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది.

నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది.

అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది.

దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది.

సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది...

|| ఓం నమః శివాయ ||

శ్రీ మాధవాష్టకం

1) నమో భగవతే మాధవాయ 

   క్షీరసాగరస్థితరమాకాంతాయ 

   సర్వసమ్మోహనకరమదనజనకాయ

   స్వాహాస్వధావషట్కారస్వరూపాయ ||

2) నమో భగవతే మాధవాయ

   యశోదానందనందనాయ

   కౌసల్యాదశరథనందనాయ 

   అనసూయాత్ర్యాత్మజాయ ||

3) నమో భగవతే మాధవాయ 

   మధుకైటభసంహరణాయ 

   కార్తవీర్యార్జునభంజనాయ

   అహల్యాశాపవిమోచకాయ ||

4) నమో భగవతే మాధవాయ 

   సాందీపనీపుత్రరక్షకాయ 

   శుక్రాచార్యగర్వభంజనాయ 

   ప్రహ్లాదమానసాబ్జవాసాయ ||

5) నమో భగవతే మాధవాయ 

   పాండవకులరక్షకాయ 

   యమళార్జునభంజనాయ 

   తులసీవనమాలాధరాయ ||

6) నమో భగవతే మాధవాయ 

   సుపర్ణవాహనారూఢాయ 

   సాకేతపురద్వారకాధీశాయ 

   భక్తభయార్తిభంజనాయ ||

7) నమో భగవతే మాధవాయ 

   కాలాతీతప్రణవస్వరూపాయ 

   సవితృమండలతేజస్వరూపాయ 

   కేయూరరత్నమణిప్రవాళహారాధరాయ ||

8) నమో భగవతే మాధవాయ 

   సద్యఃస్ఫూర్తిప్రదాయకాయ 

   సద్యోజాతప్రియవల్లభాయ 

   వికసితవదనారవిందాయ ||

      సర్వం శ్రీమాధవదివ్యచరణారవిందార్పణమస్తు

కాశి లో చప్పన్ గణేశలు (కాశీ క్షేత్రం లో విరాజిల్లుతున్న 56 వినాయక దేవాలయాలు)

గణేశుడు కాశీ క్షేత్రాన్ని, విశ్వనాధ మందిరాన్ని అష్టదిక్కులా, సప్తవలయ రక్షణ వ్యవస్ధ ద్వారా రక్షిస్తూ ఉంటాడు. ఈ సప్త వలయ రక్షణలో ముఖ్యమైన ఎనిమిది వినాయక అవతారములు కలవు. ఒక్కొక్క వలయము, వాటి లోని వినాయక దేవాలయములు ఇక్కడ ప్రస్తావించ బడినవి.

ఒకటవ వలయము...

1. శ్రీ అర్క వినాయకుడు, 

2. శ్రీ దుర్గా వినాయకుడు,

3. శ్రీ భీమచండ వినాయకుడు,

4. శ్రీ డేహ్లివినాయకుడు, 

5. శ్రీ ఉద్దండ వినాయకుడు,

6. శ్రీ పాశపాణి వినాయకుడు, 

7. శ్రీ ఖర్వ వినాయకుడు,

8. శ్రీ శిద్ద వినాయకుడు.

ఈ అష్ట వినాయకులు కాశీ క్షేత్ర వెలుపలి పరిక్రమములో ఉండి భక్తులకి సిద్ధిని ప్రసాదిస్తూ, కాశీని కాపాడుతూ ఉంటారు. 

రెండవ వలయము...

రెండవ వలయములో కూడా అష్టవినాయకులు కాశీపుర వాసుల సమస్త విఘ్నాలను తొలగిస్తూ రక్షణ కల్పిస్తారు...

09. శ్రీ లంబోదర వినాయక,

10. శ్రీ కూట దంత వినాయకుడు

11. శ్రీ శాల కంటక వినాయకుడు

12. శ్రీ కూష్మాండ వినాయకుడు

13. శ్రీ ముండ వినాయకుడు

14. శ్రీ వికట దంత వినాయకుడు

15. శ్రీ రాజ పుత్రా వినాయకుడు

16. శ్రీ ప్రణవ వినాయకుడు

మూడవ వలయము...

ఇక మూడవ వలయము లోని అష్ట వినాయకులు కాశీ క్షేత్రాన్ని అంతటినీ అత్యంత శ్రద్ధతో పరిరక్షిస్తూ ఉంటారు...

17. శ్రీ వక్రతుండ వినాయకుడు

18. శ్రీ ఏక దంత వినాయకుడు

19. శ్రీ త్రిముఖ వినాయకుడు

20. శ్రీ పంచాశ్వ వినాయకుడు

21. శ్రీ హేరంబ వినాయకుడు

22. శ్రీ విఘ్న రాజ వినాయకుడు

23. శ్రీ వరద వినాయకుడు

24. మోదకప్రియ వినాయకుడు

నాల్గవ వలయము...

25. శ్రీ అభయప్రద వినాయకుడు

26. శ్రీ సింహ తుండ వినాయకుడు

27. శ్రీ కూడితాక్ష వినాయకుడు

28. శ్రీ క్షిప్ర ప్రసాద వినాయకుడు

29. శ్రీ చింతామణి వినాయకుడు

30. శ్రీ దంత హస్త వినాయకుడు

31. శ్రీ పిఛిoడల వినాయకుడు

32. శ్రీ ఉద్దండ ముండ వినాయకుడు

ఐదవ వలయము...

33. శ్రీ స్ధూల దంత వినాయకుడు

34. శ్రీ కాళీ ప్రియ వినాయకుడు

35. శ్రీ చాతుర్దంత వినాయకుడు

36. శ్రీ ద్విదంత వినాయకుడు

37. శ్రీ జ్యేష్ట వినాయకుడు

38. శ్రీ గజ వినాయకుడు

39. శ్రీ కాళ వినాయకుడు

40. శ్రీ నాగేశ్ వినాయకుడు

ఆరవ వలయము...

ఈ వలయము లోని వినాయకుల నామ స్మరణ మాత్రముచే భక్తుడు ముక్తిని పొందును...

41. శ్రీ మణికర్ణి వినాయకుడు

42. శ్రీ ఆశ వినాయకుడు

43. శ్రీ సృష్టి వినాయకుడు

44. శ్రీ యక్ష వినాయకుడు

45. శ్రీ గజ కర్ణ వినాయకుడు

46. శ్రీ చిత్రఘంట వినాయకుడు

47. శ్రీ స్ధూల జంఘ / మిత్ర వినాయకుడు

48. శ్రీ మంగళ వినాయకుడు

ఏడవ వలయము...

ఈ వలయము లోని ఐదు వినాయకులు ప్రసిద్ధులు...

49. శ్రీ మొద వినాయకుడు

50. శ్రీ ప్రమోద వినాయకుడు

51. శ్రీ సుముఖ వినాయకుడు

52. శ్రీ దుర్ముఖ వినాయకుడు

53. శ్రీ గణనాధ వినాయకుడు

ఇక...

54. శ్రీ జ్ఞాన వినాయకుడు,

55. శ్రీ ద్వార వినాయకుడు.. కాశీపురి ముఖ్య ద్వారం పై ఉన్నారు.

56. శ్రీ అవిముక్త వినాయకుడు.. ఈ అవిముక్త క్షేత్రములోని భక్తుల అన్ని కష్టాలనూ దూరం చేసి, భాధల నుండి విముక్తము చేస్తాడు...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

దేవతలకు సమర్పించవలసిన నైవేద్యాలు

విఘ్నేశ్వరునికి..

బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి.


శ్రీ వేంకటేశ్వరస్వామికి..

వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో ధరింపవలెను.


ఆంజనేయస్వామికి..

అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజించాలి.


లలితాదేవికి..

క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.


సత్యనారాయణస్వామికి..

ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.


దుర్గాదేవికి..

మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.


సంతోషీమాతకు..

పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.


శ్రీ షిర్డీ సాయిబాబాకు..

పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం


శ్రీకృష్ణునకు..

అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించడం ఉత్తమం


శివునకు..

కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.


సూర్యుడుకు..

మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.


లక్ష్మీదేవికి..

క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజించాలి.

పంచ భూత లింగాలు

పరమేశ్వరుని కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం:

ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:

ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-

ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:

తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:

ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

Thursday, August 20, 2020

భాద్రపద మాసం

చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం.


ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి. కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి , ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి , అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.

భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు , ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కాని , మంగళవారం రోజు కాని రావడం మరింత విశేషాన్ని సంతరించుకొంటుంది.

భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్యపురాణం లో చెప్పబడింది. ఈ వ్రతం లో ముఖ్యం గా ఆచరించవలసినది , బ్రహ్మహణుడికి అరటి పళ్ళు , నెయ్యి , పంచదార , దక్షిణ ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అంతే గాక ఆ భోజనం ధాన్యం , పాలు , పెరుగు , ఉప్పు , పంచాదారలతో తయారుచేయకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.

బౌద్ద జయంతి ని కూడా ఈ రోజునే జరుపుకొంటారు. బుద్దుని భోధనలు మానవుని ధర్మబద్దమైన , పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేసాయి. ప్రపంచం లోని ధర్మమతస్తాపనకు బుద్దుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు.

భాద్రపద శుద్ద షష్ఠి /సూర్య షష్ఠి , సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం , ఈరోజున సూర్యుడిని ఆవుపాలు , పెరుగు , నెయ్యి , గోమయం , గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రం లో చెప్పబడింది. షష్ఠి తో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.

భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దం గా ఆచరిస్తుంటారు. భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం , దేవ , ఋషి , పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు. భాద్రపద శుద్ద ఏకాదశి , దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాల సముద్రం లో శేషతల్పం పై శయనించిన శ్రీమహావిష్ణువు , ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు , అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగి పోతాయి , ముఖ్యం గా సంధ్యాసమయం లో శ్రీ మహా విష్ణువు ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతి గా చెప్పబడింది , ఈ రోజున వామనున్ని ఆరాదిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యం గా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు.

భాద్రపద మాసం లో శుద్ద చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్పసాయిగా నాభికమలం తో శ్రీమహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువు ని పూజించి , వ్రతమాచరిస్తే దారిద్ర బాధలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకొంటారు , భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

భాద్రపద పూర్ణిమ తో మహాలయపక్షం ఆరంభమవుతుంది, అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు , పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి. శ్రాద్దాన్ని యధాశక్తి గా ఈ దినాలలో చేయాలి.

భాద్రపద బహుళ తదియ ని ఉండ్రాళ్ళ తద్దేగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకొనే పండుగ , ముఖ్యం గా కన్నె పిల్లలు గౌరీ దేవి ని పూజించి , ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకు అయిదవతనం వృద్ది చెందుతుంది.

భాద్రపద కృష్ణ ఏకాదశి /అజ ఏకాదశి దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.

భాద్రపద కృష్ణఅమావాస్య /మహాలయమావాస్య , ఈ రోజున పితృ తర్పణాలు , దానధర్మాలు చేయడం ఆచారం.

Wednesday, August 19, 2020

పోలాల అమావాస్య - (పోలాంబ వ్రతం)

పోలాల అమావాస్య - (పోలాంబ వ్రతం) నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి ?


పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలందు కుంటూ ఉండడం చూడవచ్చు.


ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.


పోలాల అమావాస్య

వ్రతాలమాసంగా ప్రసిద్ధి చెందినది శ్రావణమాసంలోని వ్రతాలలో  “పోలాల అమవాస్య వ్రతం” ఒకటి.


దీనిని శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమవాస్యనాడు ఆచరిస్తారు. ఈ అమవాస్యకు ‘పోలామావాస్య’  అని పేరు. దీనికే ‘పోలాల అమావాస్య , పోలాలమావాస్య , పోలాంబవ్రతం’ వంటి పేర్లు కూడా ఉన్నాయి.


ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు ‘అపమృత్యు భయం’ తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతూ ఉంది.


ఈ వ్రతమునకు సంబంధించి ఆసక్తికరమైన ఒకగాథ ప్రచారంలో ఉంది.



పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి ఏడుగురు కుమారులు కలిగారు. యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు.


వారికి సంతానం కూడా కలిగింది. ఆ ఏడుమందీ తల్లిదండ్రుల వద్ద నుంచి వేరై…  అదే గ్రామంలో విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారు.

 

తమ సంతానం బాగా ఉండాలంటే ‘పోలాంబ’ అమ్మవారిని శ్రావణమాసంలో అమవాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని ఎవరో చెప్పగా విన్న ఆ ఏడుమంది శ్రావణ అమవాస్య కోసం ఎదురుచూడ సాగారు.


శ్రావణమాసం వచ్చింది. అనేక వ్రతాలను ఆచరించారు. చివరిరోజు అయిన అమవాస్యనాడు పోలాంబవ్రతం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.


ఏడుగురు కోడళ్ళ ఉత్సాహంగా వ్రతం చేసేందుకు సిద్ధమయ్యారు. వ్రతం నాటి ఉదయాన్నే ఏడో కోడలి బిడ్డ మరణించింది.


ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపొయ్యారు. మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేశారు.


కానీ మళ్ళీ ఆ సంవత్సరమూ ఏడవ కోడలి మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఆ దినం ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతంచేయలేకపోవడం…


ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది. మిగతా ఆరుమంది కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడలేని దుఃఖం కలుగుతూ ఉండేది.


మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదో సంవత్సరం నోముకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు.


అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని , వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భావించిన ఏడో కోడలు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.


చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి , మిగతా కోడళ్ళందరి తో కలిసి వ్రతంలో పాల్గొంది.


అందరూ ఆనందంతో వ్రతం చేస్తూన్నా…  తాను మాత్రం ఏదో పాల్గొంటూ ఉన్నట్లుగా యూంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకూ అలా గడిచింది.


చీకటిపడి గ్రామం సదుమణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న ‘పోలేరమ్మ’ గుడికి వెళ్ళి బిడ్డను గుడిమెట్ల మీద ఉంచి , తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించసాగింది. ఎలా ఖననం చేయాలి ? అని ఏడ్వసాగింది.


ఇలాంటి స్థితిలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని , అక్కడికి చేరుకుని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చొనడానికి కారణం అడిగింది.


దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది.


వీటన్నింటిని విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు యిచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువవలసిందిగా చెప్పింది.


ఏడవకోడలు అదేవిధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకొని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి , ఇంటికి చేరుకుంది.


మరుసటి రోజు ఉదయం తన ఆరుగురు తోడి కోడళ్ళతోపాటూ గ్రామంలోని వారందరికీ ఈ విషయాన్ని వివరించింది.


వారందరూ ఎంతో సంతోషించారు. అంతే కాకుండా అప్పటి వరకూ కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైన ఈ వ్రతం అప్పటి నుంచి అందరూ చేయడం ప్రారంభించినట్లు చెప్పబడుతూ ఉంది.


కాగా , ‘పోలేరమ్మ అమ్మవారు’ గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు ఉండడం గాని , లేదంటే బహీరంగంగా కొలువుదీరి పూజలందుకుంటూ ఉండడం గానీ చూడవచ్చు.


ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.


పొలాల అమావాస్య ముందు రోజు ఒక కంద మొక్క  కాని కంద పిలక కాని తెచ్చుకోండి. మిగతా పూజ సామాను అంతా మీకు తెలిసినవే; పసుపు,  కుంకుమ, పూలు, కొబ్బరి కాయ ఒకటి, పసుపు కొమ్ములు రెండు, అరడజను అరటి పళ్ళు....


పొలాల అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి కంద మొక్క ని కాని  కంద పిలకను కాని పూజా మందిరంలో పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు  వినాయకుని, పసుపు గౌరమ్మని, చేసుకుని తమల పాకుల్లో కంద మొక్క దగ్గరగా పెట్టుకోవాలి.  నైవేద్యానికి పళ్ళు, కొబ్బరి కాయతో పాటు అమ్మ వారికీ వడ పప్పు, పానకం, చలిమిడి, ఆడ  సంతానం కలవారు గారెలు, మగ సంతానం కల వారు బూరెలు సిద్దం చేసుకోవాలి. ఇద్దరు  వున్నవారు రెండూ సిద్దం చేసుకోవాలి. రెండు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు  కట్టి ఉంచుకోవాలి. ఈ వ్రత కథ ప్రతి స్త్రీల వ్రత కథల పుస్తకంలో కనిపిస్తుంది. ఆ పుస్తకం కూడా  దగ్గర పెట్టుకోండి.


ఇక పూజా విధానం ఇతర పూజల లాగానే. ముందుగా ఆచమనం చేసుకుని, సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసుకుని అమ్మ వారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పసుపు అమ్మ వారిని, కంద మొక్క లేక కంద పిలకని, కుంకుమతో పుష్పాలతో పూజించి, దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి, అక్షతలు చేత పట్టుకుని, వ్రత కథ చదువుకుని, కొన్ని అక్షతలు అమ్మ వారి మీద, కొన్ని కుటుంబ సభ్యుల అందరి మీద జల్లు కోవాలి. పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మ వారి దగ్గర ఉంచి, ఇంకో దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టు కోవాలి. తీర్థ ప్రసాదాలు భక్తి తో స్వీవీకరించాలి.


ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమవాస్య రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానభాగ్యం కలుగుతుందనీ , సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్రాలు చెబుతున్నాయి.

Sunday, August 16, 2020

సాష్టాంగ నమస్కారం.....

అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము...

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...

అష్టాంగాలు అంటే...

"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.

ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.

మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..

ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.

1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.

2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.

3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.

5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.

అంటే  "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.

6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి...

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.

పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.

నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

Friday, August 14, 2020

తిరుమల గురించి కొన్ని నిజాలు

 1.తిరుమల గిరికి పూర్వ నామధేయమేమిటి?                         

Ans.వరహాపర్వతం 

2. శ్రీవారి ఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? 

Ans.ఉగ్రాణం 

3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?

Ans.నడిమిపడికావాలి 

4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? 

Ans.పరిమళపు అర 

5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?

Ans.పోటు 

6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?

Ans.30 అడుగులు 

7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?

Ans.అంగప్రదక్షణ 

8. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?

Ans.మహామణిమండపం 

9. బంగారు వాకిలి దాటాక వచ్చే  మండపాన్ని ఏమంటారు?

Ans.కొలువు మండపం 

10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?

Ans.శయన మండపం 

11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?

Ans.అద్దాల మండపం 

12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి? 

Ans.డోలా మండపం 

13. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?

Ans.రంగనాయకుల మండపం 

14. తిరుమల రాయ మండపం లో ఉన్న విగ్రహం ఎవరిది?

Ans.రాజా తొదరమల్లు 

15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?

Ans.బలి పీఠం 

16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?

Ans.కోయిల్ తిరుమంజనం 

17. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?

Ans.4 సార్లు

18. విష్ణుసహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?

Ans.2 సార్లు 

19. సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?

Ans.29

20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?

Ans. 7 సార్లు.

Tuesday, August 11, 2020

శ్రీ కృష్ణ నామ రత్నావళి

1) పాండవరక్షక శ్రీకృష్ణా  

2) కాళీయమర్దన శ్రీకృష్ణా 

3) మునిజనమానస శ్రీకృష్ణా

4) నందనందనా శ్రీకృష్ణా

5) గోవర్ధనోద్ధార శ్రీకృష్ణా

6) గోగోపరక్షక శ్రీకృష్ణా

7) మోహనరూపా శ్రీకృష్ణా

8) వనమాలాధర శ్రీకృష్ణా

9) దానవసంహర శ్రీకృష్ణా 

10) రాసవిహారీ శ్రీకృష్ణా

11) బంధమోచనా శ్రీకృష్ణా

12) బలరామానుజ శ్రీకృష్ణా

13) నవనీతచోరా శ్రీకృష్ణా

14) నారదసన్నుత శ్రీకృష్ణా 

15) వేణుగానలోలా శ్రీకృష్ణా

16) వేదవేద్యా శ్రీకృష్ణా

17) చందనచర్చిత శ్రీకృష్ణా

18) కస్తూరితిలకా శ్రీకృష్ణా 

19) గోపికాలోలా శ్రీకృష్ణా 

20) త్రిభంగిరూపా శ్రీకృష్ణా 

21) శిఖిపింఛమౌళి శ్రీకృష్ణా 

22) యాదవశ్రేష్ఠా శ్రీకృష్ణా 

23) యశోదకుమార శ్రీకృష్ణా  

24) నాట్యవిశారద శ్రీకృష్ణా

25) గీతామృతఝరి శ్రీకృష్ణా

26) రుక్మిణిసేవిత శ్రీకృష్ణా 

27) వాసుదేవా శ్రీకృష్ణా

28) ద్రౌపదిరక్షక శ్రీకృష్ణా 

29) శిశుపాలసంహర శ్రీకృష్ణా 

30) ఉద్ధవప్రియా శ్రీకృష్ణా

31) అకౄరవరదా శ్రీకృష్ణా 

32) కుంతీపూజిత శ్రీకృష్ణా

33) యవనాశ్వహరా శ్రీకృష్ణా 

34) పార్ధసారధీ శ్రీకృష్ణా 

35) సుదామసహాయ శ్రీకృష్ణా 

36) గురుపుత్రరక్షక శ్రీకృష్ణా

37) యోగిహృదయా శ్రీకృష్ణా 

38) యోగానందా శ్రీకృష్ణా 

39) యోగీశ్వరా శ్రీకృష్ణా 

40) ఉత్తమచరితా శ్రీకృష్ణా

41) మృదువంశీధర శ్రీకృష్ణా

42) సృష్టికర్తా శ్రీకృష్ణా  

43) మోక్షప్రదాయక శ్రీకృష్ణా

44) శంఖచక్రధర శ్రీకృష్ణా

45) ఇంద్రగర్వభంజన శ్రీకృష్ణా 

46) దుకూలహరణా శ్రీకృష్ణా

47) సరసీరుహేక్షణ శ్రీకృష్ణా 

48) కార్యప్రబోధక శ్రీకృష్ణా

49) చతురభాషణా శ్రీకృష్ణా 

50) విశ్వరూపా శ్రీకృష్ణా

51) భక్తపారిజాతా శ్రీకృష్ణా

52) భావాతీతా శ్రీకృష్ణా 

53) విదురవందితా శ్రీకృష్ణా

54) సత్యభామాప్రియ శ్రీకృష్ణా

55) దామోదరా శ్రీకృష్ణా

56) దారిద్ర్యహరా శ్రీకృష్ణా 

57) నిస్వార్ధమూర్తీ శ్రీకృష్ణా

58) బృందావనచర శ్రీకృష్ణా

59) యమునాతటచర శ్రీకృష్ణా

60) యమునావేగహర శ్రీకృష్ణా

61) ఖేలనమానస శ్రీకృష్ణా

62) సాలగ్రామధర శ్రీకృష్ణా

63) ఉపాయశాలీ శ్రీకృష్ణా

64) ఉత్సాహమూర్తీ శ్రీకృష్ణా

65) ద్వారకాధీశా శ్రీకృష్ణా

66) సంసారతారక శ్రీకృష్ణా

67) గోవిందనామా శ్రీకృష్ణా

68) గోక్షీరప్రియ శ్రీకృష్ణా

69) కౌస్తుభమణిధర శ్రీకృష్ణా

70) పీతాంబరధర శ్రీకృష్ణా

71) దంతవక్త్రహర శ్రీకృష్ణా

72) మోహాపహారీ శ్రీకృష్ణా

73) అల్పసంతోషీ శ్రీకృష్ణా

74) అమేయభుజబల శ్రీకృష్ణా

75) ఆనందాకృతి శ్రీకృష్ణా

76) సాంబజనకా శ్రీకృష్ణా

77) తులసీదళప్రియ శ్రీకృష్ణా

78) తులసిమాలాధర శ్రీకృష్ణా 

79) భవభయభంజన శ్రీకృష్ణా

80) సాధురక్షకా శ్రీకృష్ణా

81) కరుణాపూర్ణా శ్రీకృష్ణా

82) కామితఫలదా శ్రీకృష్ణా

83) ధర్మరక్షకా శ్రీకృష్ణా 

84) మంగళదాయక శ్రీకృష్ణా

85) లీలావిగ్రహ శ్రీకృష్ణా

86) రాయబారీ శ్రీకృష్ణా

87) సంశయవారక శ్రీకృష్ణా

88) నరకాసురహర శ్రీకృష్ణా

89) పారిజాతహరణా శ్రీకృష్ణా

90) మందస్మితానన శ్రీకృష్ణా

91) భానుశశితేజా శ్రీకృష్ణా

92) రాధికాప్రియా శ్రీకృష్ణా

93) సుభద్రాగ్రజ శ్రీకృష్ణా

94) వేదవినీతా శ్రీకృష్ణా

95) వేదాంతవేత్తా శ్రీకృష్ణా

96) వజ్రమకుటధర శ్రీకృష్ణా

97) లలితభాషణా శ్రీకృష్ణా

98) మధురాసదనా శ్రీకృష్ణా

99) వేదపురుషా శ్రీకృష్ణా

100) ముకుందనామక శ్రీకృష్ణా

101) పాండురంగా శ్రీకృష్ణాశ్రీ కృష్ణ నామ రత్నావళి 

1) పాండవరక్షక శ్రీకృష్ణా  

2) కాళీయమర్దన శ్రీకృష్ణా 

3) మునిజనమానస శ్రీకృష్ణా

4) నందనందనా శ్రీకృష్ణా

5) గోవర్ధనోద్ధార శ్రీకృష్ణా

6) గోగోపరక్షక శ్రీకృష్ణా

7) మోహనరూపా శ్రీకృష్ణా

8) వనమాలాధర శ్రీకృష్ణా

9) దానవసంహర శ్రీకృష్ణా 

10) రాసవిహారీ శ్రీకృష్ణా

11) బంధమోచనా శ్రీకృష్ణా

12) బలరామానుజ శ్రీకృష్ణా

13) నవనీతచోరా శ్రీకృష్ణా

14) నారదసన్నుత శ్రీకృష్ణా 

15) వేణుగానలోలా శ్రీకృష్ణా

16) వేదవేద్యా శ్రీకృష్ణా

17) చందనచర్చిత శ్రీకృష్ణా

18) కస్తూరితిలకా శ్రీకృష్ణా 

19) గోపికాలోలా శ్రీకృష్ణా 

20) త్రిభంగిరూపా శ్రీకృష్ణా 

21) శిఖిపింఛమౌళి శ్రీకృష్ణా 

22) యాదవశ్రేష్ఠా శ్రీకృష్ణా 

23) యశోదకుమార శ్రీకృష్ణా  

24) నాట్యవిశారద శ్రీకృష్ణా

25) గీతామృతఝరి శ్రీకృష్ణా

26) రుక్మిణిసేవిత శ్రీకృష్ణా 

27) వాసుదేవా శ్రీకృష్ణా

28) ద్రౌపదిరక్షక శ్రీకృష్ణా 

29) శిశుపాలసంహర శ్రీకృష్ణా 

30) ఉద్ధవప్రియా శ్రీకృష్ణా

31) అకౄరవరదా శ్రీకృష్ణా 

32) కుంతీపూజిత శ్రీకృష్ణా

33) యవనాశ్వహరా శ్రీకృష్ణా 

34) పార్ధసారధీ శ్రీకృష్ణా 

35) సుదామసహాయ శ్రీకృష్ణా 

36) గురుపుత్రరక్షక శ్రీకృష్ణా

37) యోగిహృదయా శ్రీకృష్ణా 

38) యోగానందా శ్రీకృష్ణా 

39) యోగీశ్వరా శ్రీకృష్ణా 

40) ఉత్తమచరితా శ్రీకృష్ణా

41) మృదువంశీధర శ్రీకృష్ణా

42) సృష్టికర్తా శ్రీకృష్ణా  

43) మోక్షప్రదాయక శ్రీకృష్ణా

44) శంఖచక్రధర శ్రీకృష్ణా

45) ఇంద్రగర్వభంజన శ్రీకృష్ణా 

46) దుకూలహరణా శ్రీకృష్ణా

47) సరసీరుహేక్షణ శ్రీకృష్ణా 

48) కార్యప్రబోధక శ్రీకృష్ణా

49) చతురభాషణా శ్రీకృష్ణా 

50) విశ్వరూపా శ్రీకృష్ణా

51) భక్తపారిజాతా శ్రీకృష్ణా

52) భావాతీతా శ్రీకృష్ణా 

53) విదురవందితా శ్రీకృష్ణా

54) సత్యభామాప్రియ శ్రీకృష్ణా

55) దామోదరా శ్రీకృష్ణా

56) దారిద్ర్యహరా శ్రీకృష్ణా 

57) నిస్వార్ధమూర్తీ శ్రీకృష్ణా

58) బృందావనచర శ్రీకృష్ణా

59) యమునాతటచర శ్రీకృష్ణా

60) యమునావేగహర శ్రీకృష్ణా

61) ఖేలనమానస శ్రీకృష్ణా

62) సాలగ్రామధర శ్రీకృష్ణా

63) ఉపాయశాలీ శ్రీకృష్ణా

64) ఉత్సాహమూర్తీ శ్రీకృష్ణా

65) ద్వారకాధీశా శ్రీకృష్ణా

66) సంసారతారక శ్రీకృష్ణా

67) గోవిందనామా శ్రీకృష్ణా

68) గోక్షీరప్రియ శ్రీకృష్ణా

69) కౌస్తుభమణిధర శ్రీకృష్ణా

70) పీతాంబరధర శ్రీకృష్ణా

71) దంతవక్త్రహర శ్రీకృష్ణా

72) మోహాపహారీ శ్రీకృష్ణా

73) అల్పసంతోషీ శ్రీకృష్ణా

74) అమేయభుజబల శ్రీకృష్ణా

75) ఆనందాకృతి శ్రీకృష్ణా

76) సాంబజనకా శ్రీకృష్ణా

77) తులసీదళప్రియ శ్రీకృష్ణా

78) తులసిమాలాధర శ్రీకృష్ణా 

79) భవభయభంజన శ్రీకృష్ణా

80) సాధురక్షకా శ్రీకృష్ణా

81) కరుణాపూర్ణా శ్రీకృష్ణా

82) కామితఫలదా శ్రీకృష్ణా

83) ధర్మరక్షకా శ్రీకృష్ణా 

84) మంగళదాయక శ్రీకృష్ణా

85) లీలావిగ్రహ శ్రీకృష్ణా

86) రాయబారీ శ్రీకృష్ణా

87) సంశయవారక శ్రీకృష్ణా

88) నరకాసురహర శ్రీకృష్ణా

89) పారిజాతహరణా శ్రీకృష్ణా

90) మందస్మితానన శ్రీకృష్ణా

91) భానుశశితేజా శ్రీకృష్ణా

92) రాధికాప్రియా శ్రీకృష్ణా

93) సుభద్రాగ్రజ శ్రీకృష్ణా

94) వేదవినీతా శ్రీకృష్ణా

95) వేదాంతవేత్తా శ్రీకృష్ణా

96) వజ్రమకుటధర శ్రీకృష్ణా

97) లలితభాషణా శ్రీకృష్ణా

98) మధురాసదనా శ్రీకృష్ణా

99) వేదపురుషా శ్రీకృష్ణా

100) ముకుందనామక శ్రీకృష్ణా

101) పాండురంగా శ్రీకృష్ణా

102) పండరినాథా శ్రీకృష్ణా

103) మల్లయుద్ధకౌశల శ్రీకృష్ణా

104) మరకతభూషణ శ్రీకృష్ణా

105) విఠలానామక శ్రీకృష్ణా

106) శ్యామలవర్ణా శ్రీకృష్ణా

107) మకరకుండలధర శ్రీకృష్ణా

108) దేవకీనందన శ్రీకృష్ణా 

                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా

                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా 

                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా 

                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా  

     సర్వం శ్రీకృష్ణదివ్యచరణారవిందార్పణమస్తు

102) పండరినాథా శ్రీకృష్ణా

103) మల్లయుద్ధకౌశల శ్రీకృష్ణా

104) మరకతభూషణ శ్రీకృష్ణా

105) విఠలానామక శ్రీకృష్ణా

106) శ్యామలవర్ణా శ్రీకృష్ణా

107) మకరకుండలధర శ్రీకృష్ణా

108) దేవకీనందన శ్రీకృష్ణా 

                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా

                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా 

                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా 

                            జయ జయ జయ జయ శ్రీకృష్ణా  

     సర్వం శ్రీకృష్ణదివ్యచరణారవిందార్పణమస్తు

Saturday, August 8, 2020

శ్రీ మహాలక్ష్మీ కవచం


అస్యశ్రీ మహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ చందః మహాలక్ష్మీ దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః ||

ఇంద్ర ఉవాచ:-

 1) సమస్త కవచానాం తు తేజస్వి కవచోత్తమం |

ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే ||

2) మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః |

చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం ||

3) శిరో మే విష్ణుపత్నీ చ లలాట మమృతోద్భవా |

చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరామ్బుజా ||

4) ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నాయరూపిణీ |

ముఖం పాతు మహాలక్ష్మీః కణ్ఠం వైకుంఠ వాసినీ ||

5) స్కందౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ |

బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాఙ్గనా ||

6)వక్షః పాతు చ శ్రీదేవీ హృదయం హరిసున్దరీ |

కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా ||

7) కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా |

ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ ||

8) ఇన్దిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా |

నఖాన్ తేజస్వినీ పాతు సర్వాఙ్గం కరూణామయీ ||

9) బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః |

యే పఠన్తి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే ||

10) కవచేనా వృతాఙ్గనాం జనానాం జయదా సదా |

మాతేవ సర్వసుఖదా భవ త్వమమరేశ్వరీ || 

11) భూయః సిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయం |

లక్ష్మీర్హరి ప్రియా పద్మా ఏతన్నామ త్రయం స్మరన్ ||

12) నామ త్రయ మిదం జప్త్వా స యాతి పరమాం శ్రియం |

యః పఠేత్స చ ధర్మాత్మా సర్వాన్కామానవాప్నుయాత్ ||

ఇతి శ్రీ మహాలక్ష్మీ కవచం సంపూర్ణం.

Tuesday, August 4, 2020

పంచ పాత్ర



పంచ పాత్ర అంటే ఒక పాత్ర కాదు. ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.

మొదటిది అర్ఘ్య పాత్ర: భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో  కూడిన పాత్ర

రెండవది పాద్య పాత్ర: ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర

మూడవది ఆచమనీయ పాత్ర: ఇది భగవంతుని కి పుక్కిలించడానికి సమర్పించే శుద్దోదకం నింపిన పాత్ర.

నాలుగవది స్నాన పాత్ర: ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న  పాత్ర

ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర

ఇవి పంచ పాత్రలు..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి.

ఇంకా సర్వార్థ జల పాత్ర- ఇది మన చేతులు మరియు,ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర.
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం

Monday, August 3, 2020

శ్రీ హయగ్రీవ జయంతి

శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. భారతీయులంతా ఈ రోజు రాఖీని ఘనంగా జరుపుకొంటారు. కానీ రాఖీ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. ఆ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందామా...

హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి.. వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారు.

హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఆయనకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. పూర్వం గుర్రపు తల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే, తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి, హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. అంటే హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట.. ఆ హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానమూ ఇటు విజయమూ రెండూ లభిస్తాయన్నది పెద్దల మాట.

హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి..

సూర్యచంద్రులు కళ్లుగా,
దేవతలు ఎముకలుగా,
అష్టవసువులు పాదాలుగా,
అగ్ని నాలుకగా,
సత్యం వాక్కుగా,
బ్రహ్మ హృదయంగా..

..ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా..

హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి.. కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కానీ పఠించాలి. ఏదీ కుదరకపోతే కనీసం...

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

... అనే మంత్రాన్ని పఠించాలి. హయగ్రీవునికి తెలుపు రంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబ్టటి, వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.

ఇంతకుముందు చెప్పుకొన్నట్లుగా హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకనే చాలా మంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. ఈ రోజు ఆయనను ఆరాధించిన వారికి సకల విద్యలూ అబ్బుతాయనీ, అన్ని ఆటంకాలూ తొలగిపోతాయనీ చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వల్ల సిరిసంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...