Tuesday, September 15, 2020

దశావతార నృసింహ మంత్రము

ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కోక్కటిగా నేరవేరుతాయి:

ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |

ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |

ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |

ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |

ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |

ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |

ఓం క్ష్రౌం పరశురామాయ నమః |

ఓం క్ష్రౌం రామాయ నమః |

ఓం క్ష్రౌం బలరామాయ నమః |

ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |

ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |

దివ్యసింహాయ నమః |

స్వయంభువే పురుషాయ నమః |

ఓం క్ష్రౌం ||

ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు, మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది, కావున కనీసం పదిమందికైనా వి చేసి వారి మంచికి దోహదపడండి, అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతాయి.

No comments:

Post a Comment

జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు

 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రో...