Tuesday, January 12, 2021

ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది

శ్రీ రామ అని జపిస్తే జయం లభిస్తుంది.


 కేశవా అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అవుతాయి.


 దామోదరున్ని జపిస్తే బంధముల నుంచి విముక్తి లబిస్తుంది.


 నారాయణా అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమసిపోతాయి.


 మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.


 ఆచ్యుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది.


 నరసింహా అని స్మరిస్తే మీ శత్రువుల పై మీదే విజయం అవుతుంది, అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుచి విముక్తి కలుగుతుంది.


 గోవిందా అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. 


 శ్రీ లక్ష్మినారాయణు లను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలాడుతుంది.


 సర్వేశ్వరా అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది.


 జగన్నాథా అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది.


 కృష్ణ కృష్ణా అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి.


 శివ శివా అని అని స్మరిస్తే సకలమూ దరిచేరుతాయి.

No comments:

Post a Comment

సనాతన ధర్మం

 రచన.                ఋుషి/ కవి 1-అష్టాధ్యాయి -  పాణిని 2-రామాయణం -  వాల్మీకి 3-మహాభారత—  వేదవ్యాస్ 4-ఎకనామిక్స్ -    చాణక్య 5-మహాభాష్య -    ...