Monday, December 7, 2020

గోవు-గోపూజ

గోవు పాదాల యందు - పితృదేవతలు ఉంటారు. 

కాళ్ళ యందు - సమస్త పర్వతములు ఉంటాయి.

భ్రూమధ్యమున - గంధర్వులు ఉంటారు.

గోవు దంతముల యందు - గణపతి ఉంటాడు.

ముక్కున - శివుడు ఉంటాడు.

ముఖమున - జ్యేష్ఠాదేవి ఉంటుంది.

కళ్ళయందు - సూర్యుడు ఉంటాడు.

గోవు చెవుల యందు - శంఖు చక్రములు ఉంటాయి.

కంఠమునందు - విష్ణుమూర్తి ఉంటాడు.

భుజమున - సరస్వతి ఉంటుంది.

రొమ్మున - నవ గ్రహములు కొలువై ఉంటాయి.

వెన్నులో - వరుణ దేవుడు , అగ్ని దేవుడు ఉంటారు.

తోక యందు - చంద్రుడు ఉంటాడు.

చర్మమున - ప్రజాపతి ఉంటారు.

గోవు రోమాల్లో- త్రిలోకాల్లోఉన్న దేవతలు ఉంటారు.

అందుకే గోవుని ఎక్కడా కొట్టకూడదు, గోపూజ చేసుకుంటే పాపాలు పోతాయి అని పురాణాల్లో కూడా తెలిపారు.. ఏ సమయంలో అయినా గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది

No comments:

Post a Comment

సనాతన ధర్మం

 రచన.                ఋుషి/ కవి 1-అష్టాధ్యాయి -  పాణిని 2-రామాయణం -  వాల్మీకి 3-మహాభారత—  వేదవ్యాస్ 4-ఎకనామిక్స్ -    చాణక్య 5-మహాభాష్య -    ...