Tuesday, January 10, 2017

మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము

ప్రదోష కాలమున (సా: 5.30-7.30)

ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చాలా విశేషము.

"ఓం నమఃశివాయః,
నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ,
శ్రీ మన్మహాదేవాయ నమః".

అని చెప్పుకుంటూ ఇంట్లో కూడా ఆ సదాశివునికి జలముతో అభిషేకము చేయవచ్చు.  

లేక

 "ఓం నమఃశివాయః" అనుచూ 108 సార్లు జపము చేసిన మంచిది.

No comments:

Post a Comment

సనాతన ధర్మం

 రచన.                ఋుషి/ కవి 1-అష్టాధ్యాయి -  పాణిని 2-రామాయణం -  వాల్మీకి 3-మహాభారత—  వేదవ్యాస్ 4-ఎకనామిక్స్ -    చాణక్య 5-మహాభాష్య -    ...