Friday, January 13, 2017

ప్రత్యేక శంఖు

మంగళగిరి నరసింహ స్వామి గుడి లో
ఎంతో ప్రత్యేకత కలిగిన శంఖుతో  తీర్ధం ఇస్తారు .
ఓంకార శభ్దాన్ని పలికే పురాతన దక్షణావ్రుత శంఖము
బంగారు తొడుగు లో ఉంటుంది. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఉపయోగిస్తారు


No comments:

Post a Comment

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...