Friday, January 13, 2017

ప్రత్యేక శంఖు

మంగళగిరి నరసింహ స్వామి గుడి లో
ఎంతో ప్రత్యేకత కలిగిన శంఖుతో  తీర్ధం ఇస్తారు .
ఓంకార శభ్దాన్ని పలికే పురాతన దక్షణావ్రుత శంఖము
బంగారు తొడుగు లో ఉంటుంది. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఉపయోగిస్తారు


No comments:

Post a Comment

జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు

 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రో...